Warangalvoice

Hanamkonda

చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి
Hanamkonda, Warangal_TriCites

చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వికాస్ హైస్కూల్‌లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ విజేతలకు బహుమతుల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్‌లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ కుంచెతో అద్భుతమైన చిత్రాలను గీశారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన కింది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి ఆర్. సుస్మిత (9వ తరగతి, సెయింట్ జోసెఫ్ హైస్కూల్), ద్వితీయ బహుమతి ఈ.శ్రీ వైష్ణవి (7వ తరగతి, వికాస్ హైస్కూల్), తృతీయ బహుమతి జి.ధన్యశ్రీ (8వ తరగతి, మాస్టర్జీ హైస్కూల్, కిషన్ పుర),కన్సోలేషన్ బహుమతి జె.వరుణ్ (8వ తరగతి, సెయింట్ జోసె...
వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం
District News, Hanamkonda, Warangal_TriCites

వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం

🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం 🎯 హనుమకొండలో 'విద్యుత్ విజయోత్సవం'వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన 'మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కోట్లాది మంది భక్తులకు కన్నుల విందుగా, ఎక్కడా అంతరాయం లేకుండా వెలుగుల మేడారాన్ని అందించామని సీఎండీ కొనియాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా తొలిసారిగా 33 కేవీ లైన్లలో కవర్ కండక్టర్లను వాడామని, భవిష్యత్తులో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను మరింత విస్తరి...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం
Hanamkonda, Health

హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం

వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి సుమారు మూడు సంవత్సరాల క్రీతం, కాజిపేట కు చెందిన సంగీత సంవత్సరంన్నార క్రీతం వ్యాధి రావడంతో హైదరాబాద్ హై -టెక్ సిటీ యశోదహాస్పిటల్ లోని చేరగా మా యొక్క వైద్య బృందం తో డీప్ బ్రెయిన్ స్టిమ్యూలేషన్ (డి బి ఎస్) శస్త్ర చికిత్స ను విజయ వంతం చేశామని తెలిపారు. ఇప్పుడు పేషేంట్ లు ఆరోగ్యం గా ఉన్నారని అన్నారు.డి బి ఎస్ యొక్క పాత్ర జబ్బు బిపి షుగర్ వ్యాధి లాగా జీవితాంతం ఉంటుందని ఈ వ్యాధి లక్షణాలు ప్రతి ...
ఉత్తమ ఇంపాక్ట్ ట్రైనర్ గా రఘు రాఘవేంద్ర స్వామి
Hanamkonda, Warangal_TriCites

ఉత్తమ ఇంపాక్ట్ ట్రైనర్ గా రఘు రాఘవేంద్ర స్వామి

* ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నైపుణ్య శిక్షణ శిబిరం  * శిక్షణ పొందిన వారికి అవార్డుల ప్రధానంవరంగల్ వాయిస్ (కుమార్ పల్లి హనుమకొండ సెప్టెంబర్ 25) :ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైకాలజిస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి హనుమకొండ జిల్లా కుమార్ పల్లి లోని డైమండ్ హిల్ బ్యాంకేట్  హాల్ హాల్ నందు రెండు రోజుల సదస్సును నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రధానం జరిగింది. ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రైమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లర్నింగ్ వ్యవస్థాపకుడు రఘు రాఘవేంద్ర స్వామిని అభినందిస్తూ ముఖ్య అతిధులచే అవార్డు మరియు సర్టిఫికెట్ను బహుకరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కు చెందిన నేషనల్ ప్రెసిడెంట్ కె మాధవి ఆర్గనైజింగ్ సెక్రటరీ...
జాగృతి మట్టి గణపతికి బహుమతి
Hanamkonda

జాగృతి మట్టి గణపతికి బహుమతి

వరంగల్ వాయిస్, హనుమకొండ  :హనుమకొండ లోని నయీమ్ నగర్ లోని జాగృతి కాలనీ, లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా మట్టి గణపతి కి రెండో బహుమతి లభించింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులకు కాళోజి కళాక్షేత్రంలో బహుమతుల ప్రధానం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులు ఈ అవార్డు అందుకున్నారు. అధ్యక్షులు అంచూరి విజయకుమార్ ,కార్యదర్శి బింగి సతీష్ , లోటస్ కాలనీ, జాగృతి కాలనీ అధ్యక్షులు నల్ల సత్యనారాయణ, గౌరవాధ్యక్షులు కర్ర రాజా మల్లారెడ్డి , దోనకొండ రమణారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి , కర్ర రమణారెడ్డి , మాధవ రెడ్డి , శనిగరపు విజయ్ కుమార్ తదితర ప్రముఖులు, కాలనీవాసులందరూ ప్రత్యేకంగా పాల్గొన్నారు....
హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు
Cultural, Hanamkonda

హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు

ఉత్తర తెలంగాణ కేంద్రంగా గొల్లకురుమల సాంస్కృతిక సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. వరంగల్ వాయిస్, హనుమకొండ :జానపద కళాకారుల ప్రదర్శనతో శ్రీకృష్ణుని శోభాయాత్రఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. జానపద కళాకారుల ప్రదర్శన, మహిళల బోనాలతో హనుమకొండలోని గోకుల్ నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా కాళోజీ కళాక్షేత్రం వరకు వేలమందితో శ్రీ కృష్ణుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.రెండువేల మంది గొల్ల కురుమల యువత ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకలకు హర్యా...
పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం
Crime, Hanamkonda

పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం

వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు....
ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
Hanamkonda, Top Stories

ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ :నగరంలోని కుమార్ పల్లి లో శ్రీ వారహి హోటల్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో గురువారం  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి మాట్లాడుతూ వారహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క హోటల్ లో ఏసీ మల్టీ క్యూసిన్,ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంకెట్ హల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే కేటరింగ్ సేవలు కుడా అందజేస్తున్నారని అన్నారు.ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హోటల్ సిబ్బంది, బీజేపీ నాయకుడు బైరి శ్రవణ్, ఎర్రోజు సారిక,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు....
నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ గ్రాండ్ లాంచింగ్‌
Hanamkonda

నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ గ్రాండ్ లాంచింగ్‌

   ఏసీ రెస్టారెంట్ ఘ‌నంగా ప్రారంభోత్స‌వం కేయూసీ రోడ్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో సంద‌డి మేనేజింగ్ డైరెక్టర్ ఐలాపురం వేణుచారికి ప్ర‌ముఖుల అభినంద‌న‌లు ఈనెల 10 వ‌ర‌కు బై వ‌న్ గెట్ వ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్‌ వరంగల్ వాయిస్, హనుమకొండ :హనుమకొండ పెద్ద‌మ్మ‌గ‌డ్డ‌- కేయూసీ రోడ్‌లోని కొత్తూర్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం క‌న్నుల‌పండుగగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం న‌గ‌ర కార్పొరేట‌ర్లు పోతుల శ్రీమాన్‌, తోట వెంక‌న్న‌, చెన్నం మ‌ధు, బొంగు అశోక్‌యాదవ్, మాజీ కార్పొరేట‌ర్ మిర్యాల్‌కార్ దేవేంద‌ర్ హాజరై లాంచ‌నంగా ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. న‌గ‌ర ప్ర‌జ‌లకు నాణ్య‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌కాల‌ను అందించాల‌ని, ప్ర‌ముఖ హోట‌ళ్ల స‌ర‌స‌న రెస్టారెంట్ నిల‌వాల‌ని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రెస్టారెంట్ ఓన‌ర్ ఐలాపురం వేణుచా...
పరకాలలో పర్యటించిన కేటీఆర్..
Hanamkonda

పరకాలలో పర్యటించిన కేటీఆర్..

వరంగల్ వాయిస్, పరకాల : గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  అధ్యక్షతన,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి  సహకారంతో పోచంపల్లి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆదివారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ లో మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరకాల, నడికుడ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లను అందచేశారు.అనంతరం పరకాల మండలంలోని నాగారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.అదేవిధంగా మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్  ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో  తెలంగాణ లేజీస్లటివ్ కౌన్సిల్ మెంబెర్ బండప్రకాష్,మాజీ ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణ రెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర...