Warangalvoice

r4

స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు

వరంగల్‌ వాయిస్‌, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ యూనియన్‌ టీఎన్‌ జీవో (తెలంగాణ నాన్‌ గెజిటడ్‌ ఆఫీసర్స్‌) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ప్రాజెక్ట్‌, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్‌ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే…

Read More
Warangal Voice

చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!

సింగ‌రాజుప‌ల్లిని మండ‌ల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. బుధవారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్తూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం)…

Read More
Warangal Voice

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం

అబ్దుల్ క‌లామే అందుకు నిద‌ర్శ‌నం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి జడ్పీ పాఠ‌శాల‌లో అబ్దుల్ క‌లామ్ విగ్రహావిష్క‌ర‌ణ వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొనియాడారు. బుధవారం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏపీజే అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆయన ఆవిష్క‌రించారు. పదో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో…

Read More
Warangal Voice

గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం

తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ వరంగల్ వాయిస్, జనగామ : తెలంగాణలో బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్ పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్ కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీసీ-ఈ…

Read More