
కృష్ణ ఎక్స్ ప్రెస్ లో పొగలు
డోర్నకల్ లో నిలిపివేత వరంగల్ వాయిస్, డోర్నకల్ : తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం సాయంత్రం పొగలు రావడంతో దానికి డోర్నకల్ రైల్వేస్టేషన్ లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రైలు నుంచి ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. రైలులోని ఎస్-1 భోగి చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన రైలు గాడ్ డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో రైలును డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని…