Warangalvoice

krishna Express

కృష్ణ ఎక్స్ ప్రెస్ లో పొగలు

డోర్నకల్ లో నిలిపివేత వరంగల్ వాయిస్, డోర్నకల్ : తిరుపతి నుంచి అదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో శనివారం సాయంత్రం పొగలు రావడంతో దానికి డోర్నకల్ రైల్వేస్టేషన్ లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రైలు నుంచి ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. రైలులోని ఎస్-1 భోగి చక్రాల నుంచి పొగలు రావడాన్ని గమనించిన రైలు గాడ్ డ్రైవర్ ని అప్రమత్తం చేశారు. దీంతో రైలును డోర్నకల్ రైల్వే స్టేషన్ లోని…

Read More
Brs Leader Harish Rao Slams Congress Government And Cm Revanth Reddy For Urea Shortage In Telangana

Harish Rao | దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు.. కాంగ్రెస్‌ పాలనపై హరీశ్‌రావు విమర్శలు

Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. Harish Rao | కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మొన్న…

Read More
chain_snaching

మెడలోని పుస్తెల తాడు అపహరణ

జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : ఓ మహిళ తన ఇంటి ముందు మనువడిని అడిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసును అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కృష్ణ కాలనీ చెందిన మంగళంపల్లి సోమలక్ష్మి తన మనువడిని ఇంటి ముందు ఆడిగిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి నాలుగున్నర తులాల బంగారు…

Read More
Strict action if fake seeds are sold

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, మహబాబాబాద్ : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడుతో కలిసి మహబూబాద్ పట్టణంలోని విత్తన దుకాణం, కిసాన్ అగ్రిమాల్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలించడం జరిగింది. ధరల పట్టిక ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీగా జరిగిన అమ్మకం, రైతుల వివరాలు, రైతుల వారీగా…

Read More
The menace of robbers in Manukota

మానుకోటలో దొంగల బీభత్సం

తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ భారీగా నగదు, బంగారం అపహరణ వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దొంగలు తాళం వేసి ఉన్న రెండు ఇళ్ల తాళాలు పగల గొట్టి నగదు, ఆభరణాలు చోరీకి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న బానోత్ వెంకటేశ్వర్లు-అనిత దంపతులు తమ స్వగ్రామం రెడ్డిగూడెంలో రైస్ మిల్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.4 లక్షల 70 వేలు అప్పుగా…

Read More
DMHO Dr. Kalavati Bai

శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి

డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతి బాయి వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, స్టానిక గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రజలకు ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించేలా అవగాహన కలిగించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. కళావతి బాయి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామాన్ని డీఎంహెచ్ఓ కళావతి బాయి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ ప్రాథమిక…

Read More
Burglary at Constable's house

కానిస్టేబుల్ ఇంట్లో దొంగల బీభత్సం

వరంగల్ వాయిస్, మహబూబాద్ : జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ గా చేసుకొని చోరికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికుంటున్న సుందర్ అనే కానిస్టేబుల్ ఇంట్లో చోరీ చేశారు. తులం బంగారం, రూ.46,000 నగదు దొంగలు అపహరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో నమూనాలు సేకరించడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Sensational verdict of Mahabubabad court

బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష

మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని…

Read More
warangalvoice

బావిలోకి దూసుకెళ్లిన కారు

ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి వ‌రంగ‌ల్ వాయిస్‌, కేస‌ముద్రం : దైవ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్న కారు శుక్ర‌వారం రాత్రి ఆరున్న‌ర గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కేస‌ముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్ల‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం ష‌రీఫ్‌కు కారులో ఐదుగురు బ‌య‌లు దేరారు. తిరిగి వ‌చ్చే క్ర‌మంలో హ‌హ‌బూబాబాద్‌కు చెందిన మ‌రో ఇద్ద‌రు వీరితో…

Read More
IMG 20220928 WA0054

డోర్నకల్ యాదవుల్లో ముసలం

సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ…

Read More