Warangalvoice

Brs Working President Ktr Sensational Comments On Cm Revanth Reddy

KTR | వానపాములు కూడా నాగుపాముల్లా బుస కొడుతున్నాయి.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

KTR | రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడ‌ని కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వరంగల్ వాయిస్, సూర్యాపేట : రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడ‌ని కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సూర్యాపేట‌లో…

Read More
Brs Working President Ktr Fire On Telangana Budget

KTR | ఆరు గ్యారెంటీలు గోవిందా.. గోవిందా.. కాంగ్రెస్ బ‌డ్జెట్‌పై కేటీఆర్ ఫైర్

KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. ఇవాళ శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను మోసం చేసేలా ఈ బ‌డ్జెట్ ఉంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీతో పాటు ఆరు…

Read More
Congress Nizamabad District President Manala Mohan Reddy Interesting Comments On Mlc Election Results

MLC Elections | 56వేల ఉద్యోగాలు ఇచ్చినా.. గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదో.. కాంగ్రెస్‌ నేత ఆవేదన

Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ వాయిస్,  కంఠేశ్వర్ : ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నుడా చైర్మన్‌తో…

Read More
Kodad Government Hospital Has Shortage Of Doctors In Congress Government

Kodad | 100 పడకల దవఖాన దేవుడెరుగు.. ముందు వైద్యులను నియమించండి.. కోదాడ ప్రజల ఆవేదన

Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ వాయిస్, కోదాడ : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో…

Read More
Enodowment Officer Purender Misuse Jogulamba Temple Income

Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ‌.. ఇంతకీ ఏమైందంటే..?

Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠ‌కు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ వాయిస్, జోగులాంబ గ‌ద్వాల : దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠ‌కు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ భూముల…

Read More
BRS MLC Kavitha: Don't back down on Revanth's government.. MLC Kavitha strong warning

BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంపై వెనక్కు తగ్గేదేలే.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్

BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు. వరంగల్ వాయిస్, ఖమ్మం జిల్లా: రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఖమ్మంలో కవిత ఇవాళ(శనివారం) పర్యటించారు. ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని…

Read More
tamil women viral news

మతితప్పి రైలులో హల్చల్..!!

 తమిళ్ అమ్మడి తైతక్కలు..! మతితప్పి రైలులో హల్చల్..!! లాప్ టాప్ కిందేసి విచిత్ర విన్యాసాలు బోగీ ల్లోని ప్రయాణికుల గుండెల్లో రైళ్లు రైల్వే టికెట్ కలెక్టర్ పై దాడి రైల్వే పోలీసులకు చుక్కలు.. అదుపునకు ఖాకీల విఫలయత్నం.. పరుగెత్తే గాడీలో కళ్ళకు కట్టే సినిమాటిక్ సీన్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లో జరిగిన యధార్థ ఘటన వరంగల్ వాయిస్, (సామల సూర్యప్రకాశ్, సీనియర్ జర్నలిస్ట్) ఆ రైలు…! ఎప్పటిలాగే…!! సికింద్రాబాద్ – గుంటూరు మధ్య పరుగులు పెట్టేందుకు…

Read More
Government on alert over stampede incident

తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం

కుంభమేళాలలో పలు మార్పులకు శ్రీకారం మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు వరంగల్ వాయిస్, ప్రయాగరాజ్‌ : ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపి ప్రభుత్వం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసింది….

Read More
Trump's focus on student visas

Trump’s focus on student visas

గడువు ముగిసిన వారి జాబితా సిద్దం 7వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు వాషింగ్టన్‌,జనవరి30(వరంగల్ వాయిస్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏ రోజు ఎవరిని టార్గెట్‌ చేస్తాడో తెలియడం లేదు. ఒక్కో నిర్ణయంతో బాధితులు వణుకుతున్నారు. తాజాగా విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిపై ఇప్పుడా దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు….

Read More