Warangalvoice

tamil women viral news

మతితప్పి రైలులో హల్చల్..!!

 తమిళ్ అమ్మడి తైతక్కలు..! మతితప్పి రైలులో హల్చల్..!! లాప్ టాప్ కిందేసి విచిత్ర విన్యాసాలు బోగీ ల్లోని ప్రయాణికుల గుండెల్లో రైళ్లు రైల్వే టికెట్ కలెక్టర్ పై దాడి రైల్వే పోలీసులకు చుక్కలు.. అదుపునకు ఖాకీల విఫలయత్నం.. పరుగెత్తే గాడీలో కళ్ళకు కట్టే సినిమాటిక్ సీన్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లో జరిగిన యధార్థ ఘటన వరంగల్ వాయిస్, (సామల సూర్యప్రకాశ్, సీనియర్ జర్నలిస్ట్) ఆ రైలు…! ఎప్పటిలాగే…!! సికింద్రాబాద్ – గుంటూరు మధ్య పరుగులు పెట్టేందుకు…

Read More
Government on alert over stampede incident

తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం

కుంభమేళాలలో పలు మార్పులకు శ్రీకారం మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు వరంగల్ వాయిస్, ప్రయాగరాజ్‌ : ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపి ప్రభుత్వం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసింది….

Read More
Trump's focus on student visas

Trump’s focus on student visas

గడువు ముగిసిన వారి జాబితా సిద్దం 7వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు వాషింగ్టన్‌,జనవరి30(వరంగల్ వాయిస్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏ రోజు ఎవరిని టార్గెట్‌ చేస్తాడో తెలియడం లేదు. ఒక్కో నిర్ణయంతో బాధితులు వణుకుతున్నారు. తాజాగా విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిపై ఇప్పుడా దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు….

Read More
Strict action if fake seeds are sold

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, మహబాబాబాద్ : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడుతో కలిసి మహబూబాద్ పట్టణంలోని విత్తన దుకాణం, కిసాన్ అగ్రిమాల్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలించడం జరిగింది. ధరల పట్టిక ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీగా జరిగిన అమ్మకం, రైతుల వివరాలు, రైతుల వారీగా…

Read More
Farmers preparing for Kharif

ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతన్నలు

వరంగల్ వాయిస్, తొర్రూరు : మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తొలకరి చినుకులతో ఆనందంతో తమకున్న భూములను ఈ ఖరీఫ్ సీజన్ లో దుక్కులు దున్నుకొని విత్తనాలు చల్లుకోవడం కోసం భూములను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రైతులు దుక్కులు దున్ని పత్తి, మిరప, ఇతరత్రా పంటలకు సంబంధించిన విత్తనాలను వ్యవసాయ కూలీలతో విత్తించడం జరుగుతుంది.

Read More
Neglect of Employment Guarantee Scheme

ఉపాధి హామీ పథకంపై నిర్లక్ష్యం

అధికారులు తీరుపై విమర్శలు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : మండలంలోని కడారి గూడెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంపై గ్రామస్తులు వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. గ్రామస్తులకు కావలసిన పనులు చేపట్టకుండా గ్రామానికి కావలసిన పనులను నిర్ణయించి వాటిపై గ్రామస్తులతో, కార్మికులతో చర్చించకుండా పనులు చేపట్టడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామం నుంచి చెరువులోకి వెళ్లే నీరుని సజావుగా వెళ్లనీయకుండా ఆపుతున్న కాలువను సక్రమంగా తీర్చిదిద్దకుండా దానిని నిర్లక్ష్యం చేస్తూ అనవసరంగా చెరువులో బొందలు…

Read More
Annadanam at Sri Mahadev Swamy Temple

శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో అన్నదానం

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : అమావాస్యను పురస్కరించుకొని గురువారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో శివుడికి, గణపతికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన పూజారి పిండిపోలు శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ల పెద్ద ఉపేందర్ గుప్తా-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. గోలి శంకరయ్య-లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోలి వీరన్న-రజిత, అల్లుళ్లు అంజయ్య-వీరమణి, కూరేళ్ల ఉపేందర్-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ప్రజలకు భక్తులకు…

Read More
Awareness of new laws is essential

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : జులై 1 నుంచి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారికి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా విడతల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా…

Read More
Distribution of fruits at Athi Divyang Ashram

అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ

వరంగల్ వాయిస్, హనుమకొండ : హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డికాలనీలోని అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదానం కోసం అసోసియేషన్ బాధ్యుడు పెద్దోజు వెంకటచారి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో 35వ సారి రక్తదానం చేశాడు. ఈ కార్యక్రమంలో షణ్ముఖ చారి, వేణు, రాము, సర్వేశ్వర్, రాజు, రవీందర్, సిద్దోజు రాకేష్, రామకృష్ణ తదితరులు…

Read More