Warangalvoice

Minister Ponnam Prabhakar Requests Rtc Workers To Call Off Strike

Ponnam Prabhakar | సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది.. ఇలాంటి దశలో సమ్మె చేయొద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌  విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌  విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి…

Read More
Whenever Elections Come The Pink Flag Flies Says Mla Kp Vivekananda

MLA KP Vivekananda | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

వరంగల్ వాయిస్, దుండిగల్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. ఇవాళ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఛలో వరంగల్ సభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు,…

Read More
Ktr Demands Inquiry Kancha Gachibowli Land Scam Issue

KTR | రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప.. చెరువును ఎవడూ తాకట్టు పెట్టడు: కేటీఆర్‌

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ రూ.10 వేల కోట్ల…

Read More
Cm Revanth Reddy Lift Struck In Shamshabad Novatel Hotel

CM Revanth Reddy | సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం.. రేవంత్ రెడ్డికి త‌ప్పిన ప్ర‌మాదం..

వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఆయ‌న ఎక్కిన లిఫ్ట్‌లో స్వ‌ల్ప అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో సీఎం సెక్యూరిటీ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ నోవాటెల్ హోట‌ల్‌లో మంగళ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. శంషాబాద్ నోవాటెల్ హాట‌ల్‌లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మొద‌టి అంత‌స్తు నుంచి రెండో…

Read More
Cm Revanth Reddy Warning To Congress Mlas

Revanth Reddy | వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్‌ రెడ్డి

 ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు క్లాస్‌ పీకారు. మంత్రి పదవులను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రచ్చ చేస్తే.. పదేళ్లు పార్టీని కాపాడుకున్న మమ్మల్ని కాదని.. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు…

Read More
Deputy Cm Bhatti Vikramarka Wrote A Letter To Hcu Vc Bj Rao On Monday

HCU | వెనక్కి తగ్గిన సర్కారు.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు వాపస్‌

హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాల ఉపసంహరణ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం వీసీకి డిప్యూటీ సీఎం భట్టి లేఖ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీయూ వీసీ బీజేరావు కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం లేఖ రాశారు….

Read More
Brs Working President Ktr Fire On Petrol And Disel Rates Hike In India

KTR | పెట్రోల్ ధ‌రల పెంపు.. మండిప‌డ్డ కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింది. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు…

Read More
Brs Working President Ktr Talks On Party Silver Jublee Celebrations

KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు చేస్తాం : కేటీఆర్

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలుగునాట విజ‌య‌వంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్ర‌మే అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు అన్ని…

Read More
Dilsukhnagar Blasts Telangana High Court Upholds Death Penalty For 5 Convicts

Dilsukhnagar blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. ఆ ఐదుగురికి ఉరి శిక్ష ఖరారు

వరంగల్ వాయిస్, దిల్‌సుఖ్‌నగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్ల  కేసులో గతంలో ఎన్‌ఐఏ కోర్టు  ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు  ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేయాలని కోరుతూ దోషులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేశారు. దోషుల అప్పీల్‌ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ…

Read More
We Will Develope Ancient Temples In Kukatpally Says Mla Madhavaram Krishna Rao

MLA Madhavaram Krishna Rao | భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

వరంగల్ వాయిస్, కేపీహెచ్‌బీ కాలనీ : కూకట్‌పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన దాసాంజనేయ స్వామి దేవాలయంలో ముందు భాగంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ఇవాళ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రామాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని భవిష్యత్తులో అన్ని ఆలయాలు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

Read More