
SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ మాజీ కూడా చైర్మన్, బీసీ నేత సుందర్ రాజు యాదవ్ వరంగల్ వాయిస్, భీమదేవరపల్లి : బీసీ నాయకులు ఐక్యంగా ఉండి మన హక్కులు సాదించుకోవాలని బీసీ నేత, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ బీసీ నాయకులు మాజీ జడ్పీటీసీ వంగ రవి అధ్యక్షతన బీసీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…