Warangalvoice

Author: Sahith Gaddam

KTR | కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌
Top Stories

KTR | కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌

పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా పార్టీ తరఫున ఓ మ...
KTR | మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌
Top Stories

KTR | మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌

పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్‌ ఫార్మాసిటీ కోసం సేకరించాం. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్‌ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది. ఒప్పించి.. మెప్పించి.. కోర్టుకు కూడా సరైన వివరాలు సమర్పించి.. కేంద్ర అటవీశాఖ అనుమతులు తీసుకొని గ్రీన్‌ ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాం. ఇవాళ దాంట్లో నువ్వు ఫోర్త్‌ సిటీయో.. 420 సిటీయ...
Tenth Exams | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
Top Stories

Tenth Exams | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోష‌ల్ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదలకానున్నాయి.  మైనర్‌ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 3న ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌(సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-1, 4న ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2కు పరీక్షలు జరుగుతాయి....
SIRICILLA | కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..!
Latest News

SIRICILLA | కళ్లాల వద్దే కాంటాలు.. సిరిసిల్ల లో ధాన్యం దళారుల పాలు..!

సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. వరంగల్ వాయిస్, సిరిసిల్ల : సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు పంటలకు నీరందక రైతులు పశువుల మేతకు వినియోగించారు. చేతికచ్చే పంటలు నీళ్లు లేక, బోర్లు ఎత్తి పోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ క్రమం లో మిగిలిన చేతికొచ్చిన పంట, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఉన్న ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. . ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా రూ.1700 నుంచి రూ.1800లకే క్వింటాలుకు అమ్ముకోవడం గమనార్హం. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉదయాన్నే కళ్లాల వద్ద కాంటాలు పెట్టి ధాన్యాన్ని దళారులు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి కైన ప్రభు...
త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు
Latest News

త్వరలోనే అర్హులందరకీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు

పెద్దపల్లి ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసమే సన్న బియ్యం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం వరంగల్ వాయిస్,  పెద్దపల్లి : ఎన్నికల హామీలో బాగంగా ప్రజలకు ఇచ్చిన మాటప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను దశలవారిగా అందేలా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిట్టూరులో రేషన్ షాపుల ద్వారా పంపిణి చేసే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుతో కలిసి కార్డు దారులకు బుధవారం బియ్యం పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో పేదవర్గాల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వ...
Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు
Top Stories

Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీరును నిర‌సిస్తూ శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో గ‌త నాలుగు రోజుల నుంచి నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బుధ‌వారం ఉద‌యం శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్ర‌జాపాల‌న‌ తలపిస్తుంద‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరస...
RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Top Stories

RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972లోని సెక్ష‌న్ 29, అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టం 1980లోని సెక్ష‌న్ 2, తెలంగాణ వాల్టా చ‌ట్టం 2002లోని సెక్ష‌న్ 35 కింద కేసులు న‌మోదు చేయాల‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతనికి సహ...
BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు
Top Stories

BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు

కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌: కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇదిలావుంటే హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేవైఎం, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చికోటి ప్రవీణ్‌ సహా పలువురు నేతలను అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పరిస్థితి అదుపుతప్పకుండా హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైకోర్టులో పిల్‌.. కాగా కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములను జా...
Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ
Hanamkonda

Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ

వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఫ్రీ డౌన్ ప్రార్థన వరంగల్ సిటీ హోప్, ఫెలోషిప్స్ ఆర్గనైజేషన్స్ దైవజనులు ఉదయకాల ప్రార్థనలు చేసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ప్రవీణ్ పగడాల అకాల మరణం తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్. రెవరెండ్ డాక్టర్ కె.మార్టిన్ లూథర్, బిషప్ రెవ.ప్రసన్న మార్టిన్, రెవ, జోసెఫ్ ప్రభాకర్, ఎన్.జాన్సన్ , రెవ జి ప్రతాప్ రెవ జి మార్క్ పీటర్, రెవ ఎన్ మత్తయి, రెవ సీ...
BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్
Latest News

BRS leader Rajaramesh | ప్రజలకు న్యాయం చేయాలని పోరాడితే అక్రమ కేసులా ? : బీఆర్ఎస్ నాయకుడు రాజారమేశ్

తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు. వరంగల్ వాయిస్, చెన్నూర్ టౌన్ : తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్  నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్  ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం ఆయన చెన్నూర్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 హామీలు, ఆరు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా రైతన్నలను దారుణంగా మోసం చేసిందని ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన 17 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు లాగిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక...