Warangalvoice

Author: Sahith Gaddam

Radhakishan Bail Hearing: రాధాకిషన్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే..
Latest News

Radhakishan Bail Hearing: రాధాకిషన్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే..

Radhakishan Bail Hearing: తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు వాదనలు ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ రాధాకిషన్ రావు (Radhakishan Rao) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసింది. గతంలో చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. చక్ర...
Minority Leaders Protest | షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మైనార్టీ నాయకుల నిరసన
Today_banner

Minority Leaders Protest | షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మైనార్టీ నాయకుల నిరసన

Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. వరంగల్ వాయిస్, కంటేశ్వర్ : మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి  ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్  జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైనార్టీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ స్పందించి షబ్బీర్‌కు టికెట్ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న 5 స్థానాల్లో కాంగ్రెస్‌ తరుఫున ముగ్గురి పేర్లను అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బ...
John Wesley | బీఆర్‌ఎస్ పంటలకు ప్రాణం పోస్తే.. కాంగ్రెస్‌ ఎండబెడుతున్నది : జాన్ వెస్లీ
Jangaon

John Wesley | బీఆర్‌ఎస్ పంటలకు ప్రాణం పోస్తే.. కాంగ్రెస్‌ ఎండబెడుతున్నది : జాన్ వెస్లీ

John Wesley | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వరంగల్ వాయిస్,  జనగాను : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షంతో వరి పంటలు ఎండుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley )అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని చిన్న రాంచర్ల, గానుగు పహాడ్, వడ్లకొండ గ్రామాల్లో సాగు నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను జాన్ వెస్లీ స్వయంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి, అధికారులకు ముందు చూపు లేకపోవడం వల్ల దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని 8 రిజర్వాయర్లు ,769 చెరువులు, కుంటలకు అవసరమైన సాగునీటిని నింపలేకపోయారని విమర్శించాడు. పంటలకు ప్రాణం పోసిన బీఆర్‌ఎస్‌.. ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు అవసరమైన సాగునీటిని ప్రతి సంవత్సరం దేవాదుల ద్వారా రైతులకు అందించి పంటలు ఎండిపోకుండ...
KTR | ఫార్ములా ఈ కేసులో మళ్లీ నాకు నోటీసులు పంపిస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Political

KTR | ఫార్ములా ఈ కేసులో మళ్లీ నాకు నోటీసులు పంపిస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR | తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ సోమవారం నాడు నామినేషన్ వేశారు. KTR | తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ సోమవారం నాడు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నామని తెలిపారు. అప్పుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంకా ఎన్నేళ్లు అబద్ధాలు చెబుతారని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశాల తీరు కూడా అబద్ధాలు, బుకాయింపులత...
KTR : మేము అప్పుడే ప్రపోస్ చేశాం.. బీజేపీ అడ్డుకుంది
Today_banner

KTR : మేము అప్పుడే ప్రపోస్ చేశాం.. బీజేపీ అడ్డుకుంది

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్  : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ (Former Minister KTR) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే టీఆర్‌ఎస్ ప్రతిపాదించిందని.. 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో టీఆర్‌ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని... ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డిది ఢిల్లీలో ఏమీ నడుస్తలేదన్నారు. సాక్షా...
Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరణ
District News

Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరణ

Rajesh Chandra | కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎస్పీగా యం రాజేష్ చంద్ర  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌ చంద్ర ప్రస్తుతం ఎస్పీగా వ్యవహరిస్తున్న సింధు శర్మ  నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారిస్తామని నూతన ఎస్పీ వెల్లడించారు. ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు....
Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్
Political

Seethakka criticizes BRS and BJP: అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ డుమ్మాపై సీతక్క ఫైర్

Seethakka criticizes BRS and BJP: బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి సీతక్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ఎంపీలు డుమ్మాకొట్టారు. దీనిపై సీతక్క స్పందించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీం అని మరోసారి రుజువైందన్నారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారు కేంద్రంపై పోరాటం అంటే సమయానికి ఎగ్గొడతారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. అందుకే అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రాలేదన్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పదే పదే కోరే బీఆర్ఎస్ ఈరోజు...
RS Praveen Kumar | రెండు గంట‌ల్లో ఆరు సార్లు క‌రెంట్ క‌ట్.. సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్
Political

RS Praveen Kumar | రెండు గంట‌ల్లో ఆరు సార్లు క‌రెంట్ క‌ట్.. సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఫైర్

RS Praveen Kumar | రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట క‌రెంట్ కోత‌లు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతోంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట క‌రెంట్ కోత‌లు ఉంటూనే ఉన్నాయి. అదేదో నిమిషాల పాటు కాదు.. గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతోంది. ఈ కార‌ణంగా అటు అన్న‌దాత‌లు, ఇటు పరిశ్ర‌మ‌ల వారితో పాటు సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌రెంట్ కోత‌ల‌పై బీఆర్ఎస్ సీనియ‌ర్ లీడ‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో నేనుండే బండ్లగూడ ఏరియాలో రెండు గంటల్లో ఆరు (6) సార్లు కరెంటు పోయింది!! రేవంత్ గారు.. మీరు కోతలు-ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? అని ప్ర‌శ్నించారు. మీ పాలనంతా అంధకారమే అని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమ‌ర్శించార...
Harish Rao | మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్
Latest News

Harish Rao | మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.. కాంగ్రెస్ స‌ర్కార్‌పై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో మ‌హిళ‌లు కోటీశ్వ‌రులు కాదు.. అప్పుల‌పాల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మండిప‌డ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మిగిలింది ఎడతెగని వేదనే. మ‌హిళలను కోటీశ్వరులను కాదు, కనీసం లక్షాదికారులుగా చెయ్యని చేతగాని సర్కారు మీది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. ఏడ...
Rahul Gandhi | ఆయన కాంగ్రెస్‌ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్‌ ధారావి పర్యటనపై విమర్శలు
Political

Rahul Gandhi | ఆయన కాంగ్రెస్‌ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్‌ ధారావి పర్యటనపై విమర్శలు

Rahul Gandhi | కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. వరంగల్ వాయిస్, ధారావి : కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇటీవలే ముంబైలోని ధారావిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ ధారావి  పర్యటనపై శివసేన నాయకుడు  సంజయ్‌ నిరుపమ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఓ కాంగ్రెస్‌ నాయకుడిగా కాకుండా యూట్యూబర్‌గా ఆ ప్రదేశాన్ని సందర్శించారంటూ వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ ముంబైకి కాంగ్రెస్‌ నాయకుడిగా రాలేదు. ఓ యూట్యూబర్‌గా వచ్చి ధారావిని సందర్శించారు. అక్కడ వీడియోలు తీసుకొని వెళ్లిపోయారు’ అంటూ వ్యాఖ్యానించారు. ముంబై కాంగ్రెస్ పార్టీ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నప్పటికీ స్థానిక నేతలను కలవకుండానే రాహుల్ తిరిగి వెళ్లిపోయారని విమర్శించారు. ‘ముంబై కాంగ్రెస్‌ పరిస్థి...