Warangalvoice

Tag: Second coming of Vande Bharat

రెండో వందేభారత్‌ రాక
Today_banner, Top Stories

రెండో వందేభారత్‌ రాక

ప్రధానికి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ర మధ్యన రెండవ వందేభారత్‌ రైలు పరుగుపెట్టనుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్‌ 8 వ తేదీన సికింద్రాబాద్‌ నుండి ఘనంగా ప్రారంభించనున్నారు. వరుసగా రెండు రైళ్లను అందించినందుకు ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్‌ ` తిరుపతి మధ్యన ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్‌ రైలు ద్వారా కేవలం 8 గంటల30 నిముషాల్లోనే గమ్య స్థానికి చేరుకుంటుంది. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రైలు ఆగనుంది.సాధారణ రోజుల్లో వందే భారత్‌ ట్రైన్‌ `నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. రెండో వందే భారత్‌ రైల్‌ కేటాయించినందుకు ...