Warangalvoice

Tag: New Delhi liquor scam case shakes

న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు
Political, Telangana

న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు

కెసిఆర్‌ తనయ కవితకు ఇడి నోటీసులు 9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ నేతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్‌ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మార్చి 9న ఈడీ విచారణకు హాజరుకాలేనని లేఖలో తెలిపారు. ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష ఉన్నందున సమయం కావాలని కోరారు. ముందస్తు అపాయింట్‌మెంట్స్‌ ఉన్నందున.. విూరు చెప్పిన టైంలో విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ.. ఈడీకి కవిత లేఖ రాశారు. ఈ లేఖకు ఈడీ ఎలాంటి సమాధానం ఇస్తుందనే ఆసక్తికరంగా మారింది. ...