Warangalvoice

Top Stories

Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు
Top Stories

Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీరును నిర‌సిస్తూ శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో గ‌త నాలుగు రోజుల నుంచి నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బుధ‌వారం ఉద‌యం శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్ర‌జాపాల‌న‌ తలపిస్తుంద‌ని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. హెచ్‌సీయూ విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరస...
RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్
Top Stories

RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972లోని సెక్ష‌న్ 29, అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టం 1980లోని సెక్ష‌న్ 2, తెలంగాణ వాల్టా చ‌ట్టం 2002లోని సెక్ష‌న్ 35 కింద కేసులు న‌మోదు చేయాల‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతనికి సహ...
BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు
Top Stories

BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు

కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌: కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇదిలావుంటే హెచ్‌సీయూ వద్ద ఆందోళనకు దిగిన బీజేవైఎం, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చికోటి ప్రవీణ్‌ సహా పలువురు నేతలను అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పరిస్థితి అదుపుతప్పకుండా హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైకోర్టులో పిల్‌.. కాగా కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములను జా...
KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం
Top Stories

KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని.. బంజరు భూములు, బల్లులు కూడా గుడ్లు పెట్టవు అన్నారని.. ఇప్పుడు మీరు జంతువుల గూళ్ళను వెంటాడి సామూహిక హత్యలు చేస్తారంటూ మండిపడ్డారు. మీ సమర్థన? అభివృద్ధా? ప్రభుత్వ భూమా? మీది ప...
MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Top Stories

MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ వాయిస్,  దుండిగల్  : సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్నీ డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని.. రానున్న రోజుల్లో కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమ...
రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?
Top Stories

రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?

ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిలో అస్పష్టత అనుకూల అధికారులను కొనసాగించేందుకు ప్రణాళిక ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న అధికారుల తొలగింపు ఉత్తదేనా? సీఎస్‌ ఆదేశాలు ప్రచార ఆర్భాటమేనా? వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయన...
KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్‌
Top Stories

KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్‌

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అన్నదాతలే కాదు అమాయక రియల్‌ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలని కాంగ్రెస్‌ పాలకులకు చురకలంటించారు. ...
KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్‌
Top Stories

KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్‌

రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. బీవైడీ కంపెనీ రాష్ట్రానికి రావడం ఫార్ములా-ఈ రేసు ప్రత్యక్షఫలితమని వెల్లడించారు. బీవైడీ రాకకు ఏండ్ల తరబడి కష్టపడిన అందరికి ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితోనే తెలంగాణ...
ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌ ఏవో
Top Stories

ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌ ఏవో

విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో  ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డివిజన్‌లో ఏవోగా పనిచేస్తున్న ఎస్‌.సురేందర్‌ రెడ్డి  గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 30వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తన ఇంటిపై నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్‌ కేబుళ్లను తొలగించాలని బాధితుడు ఏవోని సంప్రదించగా అందుకు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ( ACB) అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏవోని పట్టుకుని కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని నాంపల...
KTR | ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎంను గౌర‌వించాను : కేటీఆర్
Top Stories

KTR | ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎంను గౌర‌వించాను : కేటీఆర్

రాష్ట్రంలో ఉప్పు - నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌర‌వించాన‌ని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌర‌వించాన‌ని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి ఒక్క‌టి చెప్ప‌ద‌ల‌చుకున్నా.. మీరు నేను చెన్నై మీటింగ్‌కు వెళ్లాం. అక్క‌డ మీరు ఒక ప్ర‌తిపాద‌న పెట్టారు. నేను మీ పార్టీ వ్య‌క్తిని కాదు.. ఇక్క‌డ ఉప్పు నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ నేను మిమ్మ‌ల్ని గౌర‌వించి.. మా సీఎం చెప్పిన మాట క‌రెక్ట్ అని 33 శాతం కాదు 36 శాతం ఇవ్వొచ్చ‌ని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే నీవు...