Warangalvoice

Top Stories

జక్కలొద్ది జగడం
Top Stories

జక్కలొద్ది జగడం

ప్రాణాలు అరచేతిలొ పెట్టుకొని పరుగులుఅయినా వదలనిభూ కబ్జాదారులుతెరవెనుక చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు జక్కలొద్ది భూముల జగడం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం రాత్రి పలువురు భూ కబ్జాదారులు40-50మంది అల్లరి మూకలతో కలిసి మహిళలు, గుడిసెవాసులపై దాడులకు పాల్పడ్డారు. కర్రలు, బీరు సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. చెప్పలేని విధంగా మహిళలను తిడుతూ పాశవిక ఆనందం పొందారు. గూండాల దాడిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కాగా, మరొక మహిళ చేయి విరిగింది. దీంతో గుడిసెవాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు. రక్షించాలంటూ పలుమార్లు 100 డయల్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కూతవేటు దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నా వారు కూడా స్పందించలేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట కొంతమంది రౌడీల్లా ప్రవర్తిస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రపై మహిళా లోకం భగ్గుమంటోంది. కాగా జక్కలొద్ది భూములను రక్షించాలంటూ గతం...
అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌
Top Stories

అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్‌ వన్‌

8ఏండ్లలోనే అద్భుత తెలంగాణఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరంకేసీఆర్‌ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంఅభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదుసంపద పెంచు, అందరికీపంచు అనే పద్ధతిలో పాలనవరంగల్‌ సమగ్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆదర్శవంతమైన పథకాల అమలుతో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కొనియాడారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖిలా వరంగల్‌ కోటలో జెండా ఆవిష్కరించి వేడుకల్లో మాట్లాడారు.. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సమర్థవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8ఏండ్లలోనే అద్భుత విజయాలు సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్య...
ఉరకలెత్తిన ఉద్యమకారుడు చిన్నబోతున్నడు
Top Stories

ఉరకలెత్తిన ఉద్యమకారుడు చిన్నబోతున్నడు

14 ఏళ్లు తెలంగాణ కోసంఅలుపెరుగని పోరునేడు ఆదరణ కరువై అతి సాధారణ జీవితంరాజకీయంగానూ చిన్నచూపేచితికిన వేలాది బతుకులురోడ్డుపాలైన కుటుంబాలుగుర్తింపు కల్పించాలంటున్న ఉద్యమకారులు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాలన్న ఉక్కు సంకల్పంతో చేపట్టిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు భాగస్వాములయ్యారు. 2001లో కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో ఆడా, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా సబ్బండ జనాలు ఉద్యమ బాట పట్టారు. చదువు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ పక్కనబెట్టి తెలంగాణ కోసం ఉద్యమించారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యమ బావుటా ఎగురవేశారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పోలీసులకూ కంటి మీద కునుకు లేకుండా చేశారు. వందలాదిమంది జైలు జీవితాన్ని గడిపారు. అయిన ఉద్యమ పంథా వీడలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు అలపెరుగని ఉద్యమాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినా ప్రత్యేక రాష...