Warangalvoice

Top Stories

Kodad | 100 పడకల దవఖాన దేవుడెరుగు.. ముందు వైద్యులను నియమించండి.. కోదాడ ప్రజల ఆవేదన
Top Stories

Kodad | 100 పడకల దవఖాన దేవుడెరుగు.. ముందు వైద్యులను నియమించండి.. కోదాడ ప్రజల ఆవేదన

Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ వాయిస్, కోదాడ : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వంద రోజుల్లోనే ఆస్పత్రి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఏడాది పూర్తయినా ఇప్పటివరకు అక్కడ తట్టెడు మట్టి పోసింది లేదు. పైగా దీన్ని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం పక్కనబెడితే.. అసలు ఆస్పత్రిలో ఉండాల్సిన కనీస వైద్యులను కూడా రిక్రూట్‌ చేయడంలో కాంగ్రెస్‌ సర్కార్‌ తీవ్ర న...
Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ‌.. ఇంతకీ ఏమైందంటే..?
Top Stories

Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ‌.. ఇంతకీ ఏమైందంటే..?

Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠ‌కు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వరంగల్ వాయిస్, జోగులాంబ గ‌ద్వాల : దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠ‌కు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ భూముల అన్యాక్రాంతం, భక్తుల నుంచి వచ్చే కానుకలు, నగదును మాయం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆల‌య ఈవో బాగోతం ఇదీ.. ఆలయ ఈవో పురేందర్ అలంపూర్ జోగులాంబ ఆలయంతో పాటు, గద్వాల జమ్ముల‌మ్మ ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ ఆదాయానికి సంబంధించి ఆడి...
BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంపై వెనక్కు తగ్గేదేలే.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్
Top Stories

BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వంపై వెనక్కు తగ్గేదేలే.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్

BRS MLC Kavitha: రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రం లో పోరాడుతూనే ఉందామని అన్నారు. వరంగల్ వాయిస్, ఖమ్మం జిల్లా: రేవంత్ ప్రభుత్వానికి పరిపాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఖమ్మంలో కవిత ఇవాళ(శనివారం) పర్యటించారు. ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రేవంత్‌వి అన్నీ దొంగ మాటలే.. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తే కేసీఆర్‌‌ను అడ్డుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతు భీమా , ఫించన్, ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. రేవంత్‌వి ...
మతితప్పి రైలులో హల్చల్..!!
Top Stories

మతితప్పి రైలులో హల్చల్..!!

 తమిళ్ అమ్మడి తైతక్కలు..! మతితప్పి రైలులో హల్చల్..!! లాప్ టాప్ కిందేసి విచిత్ర విన్యాసాలు బోగీ ల్లోని ప్రయాణికుల గుండెల్లో రైళ్లు రైల్వే టికెట్ కలెక్టర్ పై దాడి రైల్వే పోలీసులకు చుక్కలు.. అదుపునకు ఖాకీల విఫలయత్నం.. పరుగెత్తే గాడీలో కళ్ళకు కట్టే సినిమాటిక్ సీన్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లో జరిగిన యధార్థ ఘటన వరంగల్ వాయిస్, (సామల సూర్యప్రకాశ్, సీనియర్ జర్నలిస్ట్) ఆ రైలు...! ఎప్పటిలాగే...!! సికింద్రాబాద్ - గుంటూరు మధ్య పరుగులు పెట్టేందుకు రెడీ అయింది...!!! ప్రయాణీకుల హడావుడి మధ్య సోమవారం నిర్దేశించిన సమయం కంటే 16 నిమిషాలు ఆలస్యంగానే సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది ఈ సూపర్ ఫాస్ట్ రైలు నెంబరు 12706. ఆ తరువాతే షురూ అయింది అసలు ఘటన.. ప్రత్యక్ష సాక్షులు.. ప్రయాణీకులు.. పోలీసుల సమాచారం మేరకు ఈ సినీ ఫక్కీ పూర్వాపరాల్లోకి వెళ్లితే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.. ఈ ...
సెన్సార్ ముగించుకున్న ‘తండేల్’
Top Stories

సెన్సార్ ముగించుకున్న ‘తండేల్’

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ వచ్చే వారం రిలీజ్‌కు రానుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ నేపథ్యంలో ఓ చక్కటి లవ్ స్టోరీ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఈ చిత్రానికి టైటిల్ కార్డ్స్, యాడ్స్ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చ...
తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం
Top Stories

తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం

కుంభమేళాలలో పలు మార్పులకు శ్రీకారం మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు వరంగల్ వాయిస్, ప్రయాగరాజ్‌ : ప్రపంచంలో అతిపెద్ద మత సంస్కృతి పండుగ అయిన మహా కుంభమేళా 2025 ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపి ప్రభుత్వం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి ఉత్సవం సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడనున్నాయి. ఈ మార్పులు భక్తులు సురక్షితంగా ఆయా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడతాయి....
Trump’s focus on student visas
Top Stories

Trump’s focus on student visas

గడువు ముగిసిన వారి జాబితా సిద్దం 7వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు గుర్తింపు వాషింగ్టన్‌,జనవరి30(వరంగల్ వాయిస్): అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఏ రోజు ఎవరిని టార్గెట్‌ చేస్తాడో తెలియడం లేదు. ఒక్కో నిర్ణయంతో బాధితులు వణుకుతున్నారు. తాజాగా విద్యార్థి వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే అక్రమంగా ఉంటున్నవారిపై ఇప్పుడా దేశం దృష్టి పెట్టింది. తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చట్టసభ సభ్యులు పలు సూచనలు చేశారు. 2023లో వీసా గడువు ముగిసినా.. 7,000 మంది భారతీయ విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్లు చాలాకాలం అమెరికాలోనే ఉండిపోయారని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం.వాఘన్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం 32 దేశాలకు చెందిన విద్యార్థులు, స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజి విజిటర్లలో 20శాతానికి పైగా వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున...
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
Mahabubabad, Top Stories

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, మహబాబాబాద్ : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడుతో కలిసి మహబూబాద్ పట్టణంలోని విత్తన దుకాణం, కిసాన్ అగ్రిమాల్ ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విత్తన దుకాణాల్లో ఉన్న పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న విత్తనాల స్టాక్ వివరాలు స్వయంగా పరిశీలించడం జరిగింది. ధరల పట్టిక ఇన్వాయిస్, స్టాక్ రిజిస్టర్, రోజు వారీగా జరిగిన అమ్మకం, రైతుల వివరాలు, రైతుల వారీగా అమ్మిన విత్తన రిజస్టర్లను పరిశీలించారు. దుకాణంలో అనుమతిలేని విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మే విధంగా చూడాలని తెలిపారు. ప్రతిరోజు వచ్చిన సరుకు వివరాలు, రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు, ముగింపు స్టాక్ -వివరాలు రికార్డులో రాయాలని, లూస్ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరి...
ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతన్నలు
Top Stories

ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతన్నలు

వరంగల్ వాయిస్, తొర్రూరు : మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తొలకరి చినుకులతో ఆనందంతో తమకున్న భూములను ఈ ఖరీఫ్ సీజన్ లో దుక్కులు దున్నుకొని విత్తనాలు చల్లుకోవడం కోసం భూములను సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రైతులు దుక్కులు దున్ని పత్తి, మిరప, ఇతరత్రా పంటలకు సంబంధించిన విత్తనాలను వ్యవసాయ కూలీలతో విత్తించడం జరుగుతుంది....