Warangalvoice

Telangana

ఆర్థిక శక్తిగా తెలంగాణ
Telangana

ఆర్థిక శక్తిగా తెలంగాణ

అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమనం దేశంలోనే అద్భత విజయం.. 24 గంటల విద్యుత్‌ అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణ 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు మిషన్‌ భగీరథతలో వందశాతం గ్రామాలకు తాగునీటి సౌకర్యం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. వాడవాడనా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సకల జనులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకున్...
మూడు తరాల ముచ్చటైన రాఖీ వేడుక
Telangana

మూడు తరాల ముచ్చటైన రాఖీ వేడుక

కేసీఆర్, కేటీఆర్, హిమాన్ష్ లకు రాఖీలు కట్టిన ఆడపడుచులు వరంగల్ వాయిస్, ప్రగతిభవన్ : హైదరాబాద్ ప్రగతిభవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హిమాన్ష్ లకు వారి ఇంటి ఆడపడుచులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కు అతని సోదరిమణులు రాఖీ కట్టగా, కేటీఆర్ కు తన చెల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. హిమాన్ష్ కు అతని సోదరి రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలా ముగ్గురికి మూడతరాల ఆడపడుచులు రాఖీ కట్టారు. ఆడపడుచులు అన్నల వద్ద ఆశీర్వచనాలు తీసుకొనడంతో ప్రగతిభన్ సందడిగా మారింది....
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ
District News, Telangana

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడ‌మి శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్న ఉద్య‌మ కారుడు అల్లం నారాయణకు ప‌లువురు జర్నలిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు....
నిరంతర సాధనే – విజయమార్గం
Telangana, Today_banner, Top Stories

నిరంతర సాధనే – విజయమార్గం

ప్రణాళికతో చదివి విజేతగా నిలువండిపట్టుదలతో ఇష్టపడి చదవాలిచదువుతోనే ఉజ్వల భవిష్యత్తురాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథికామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు. వ...
తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు
Telangana, Today_banner, Top Stories

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథిఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి,...
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
District News, Political, Telangana, Top Stories

‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి

ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీపార్టీ బలోపేతమే లక్ష్యంఆగ‌స్టు 2నుంచి బండి సంజ‌య్ మూడో విడ‌త పాద‌యాత్ర‌యాదాద్రి లక్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధినుంచి ప్రారంభం26న వ‌రంగ‌ల్‌లో భారీ ముగింపు స‌భ‌హాజ‌రుకానున్న బీజేపీ చీఫ్ న‌డ్డా ఓరుగల్లుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. అధికార‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్ట‌నున్న‌ మూడో విడ‌త పాద‌యాత్ర‌ను మొద‌ట వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధినుంచే ప్రారంభించి యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ముగించాల‌ని భావించినా చివ‌రి నిమిషంతో షెడ్యూల్ మారింది. పాద‌యాత్ర‌ను యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి స‌న్నిధిలో ఆగ‌స్టు 2వ‌ తేదీన ప్రారంభించి అదే నెల 26న వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారి స‌న్నిధిలో ముగించేలా ప్లాన్ చేశారు. ముగింపు సంద‌ర్భంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భ...
కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు
Telangana, Today_banner

కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు

కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలిసమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరంఅలుపెరుగని శ్రమతో విజయం సాధ్యంగ్రూప్‌ -1 సాధిస్తే జీవితమే మారిపోతుందిరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథిఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’ అని ఉద్యోగార్థులకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి సూచించారు. మంగళవారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్‌ పోటీపరీక్షలకు ప్రభుత్వ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆయన సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వారిలో ప్రేరణ కలిగించారు. కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలని.. కొలువు సాధించేదాక విశ్రమించొద్దని పిల...
రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం
Cultural, Telangana

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ రాగి దామోదర్ మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రతిభకు గుర్తింపుగా ఈ నంది పురస్కారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన సినీ నటులు కోటేశ్వరరావు, కిషోర్ దాస్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివ, ఆర్గనైజేషన్ మునుకోటి డేవిడ్ రాజు, డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ చేతుల మీదుగా ఈ నంది అవార్డ్స్ రాగి దామోదర్ అందుకున్నారు. మిమిక్రీలో ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఎన్నో ఉన్నత శిఖరాలు చేరు...
నిత్యావసర సరుకుల పంపిణీ
Bhupalapally, District News, Telangana

నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ, కేజీ ఆలుగడ్డ, కేజీ పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా కృష్ణబాబు మాట్లాడుతూ వరదల వల్ల సర్వం కోల్పొయిన వీరికి స్వచ్ఛందంగా కొంతమంది మానవతవాదులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇల్లు పోయినవారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, తక్షణ సాయం కింద కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయలు త్వరగా అందించాలని కోరారు. ఈ కార్యక్...
మరోమారు టీచర్ల ఆందోళన
Telangana

మరోమారు టీచర్ల ఆందోళన

జివో 317తో టీచర్లకు నష్టం అంటూ నిరసనవిద్యాశాఖ కమిషనరేట్‌ ముట్టడికి యత్నం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నేతలు, ఉపాధ్యాయులు.. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా 317 జీవో కారణంగా టీచర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఉపాధ్యాయ...