Warangalvoice

Political

Ex MLA Julakanti | వారిని బయటికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి
Political

Ex MLA Julakanti | వారిని బయటికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు వరంగల్ వాయిస్, మిర్యాలగూడ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ ఇంకా తెలియకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే ఐదు రోజులు దాటిపోయిందని, ప్రభుత్వ యంత్రాంగం వారిని బయటకు తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలను వేగవంతం చేయాలని రంగారెడ్డి కోరారు. 2006లో ఈ సొరంగ మార్గం పనులు ప్రారంభం కాగా 19 ఏండ్లయినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం నల్ల...
Kishan Reddy: బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Political

Kishan Reddy: బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోఫణలు చేశారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. వరంగల్ వాయిస్,  ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకువస్తున్నానని చెప్పారు. ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తాను అడ్డుకున్నట్లు రుజువు చూపించాలని రేవంత్‌రెడ్డి...
SLBC | ఎస్ఎల్‌బీసీ వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీశ్‌రావు.. ట‌న్నెల్ లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు
Political

SLBC | ఎస్ఎల్‌బీసీ వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీశ్‌రావు.. ట‌న్నెల్ లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు

SLBC | ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. వరంగల్ వాయిస్,  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. అయితే సొరంగంలోకి వెళ్ల‌నీయ‌కుండా హ‌రీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హ‌రీశ్‌రావు, ఇత‌ర నాయ‌కులు రోడ్డుపైనే బైఠాయించిన నిర‌స‌న తెలిపారు. పోలీసుల తీరుపై హ‌రీశ్‌రావు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్ర‌మాద ఘ‌ట‌న‌ను ప‌రిశీలించేందుకు మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ జిల్లాల‌...
MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డివి అంతులేని అబ‌ద్ధాలు.. ఎమ్మెల్సీ క‌విత ఫైర్
Political

MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డివి అంతులేని అబ‌ద్ధాలు.. ఎమ్మెల్సీ క‌విత ఫైర్

MLC Kavitha | రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు. నెలకు రూ 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతున్న సీఎం.. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదు. మరి 6500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు..? అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలి. అబద్దాలు పదేపదే చెబితే నిజమవుతాయేమోనన్న భ్ర‌మలో సీఎం ఉన్నారు. రాష్ట్ర ఆదాయంపై కూడా రేవంత్ రెడ్డి తప్పుడ...
KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్
Political

KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్

KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది. ఇంతకు ముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప...
KTR | 35 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటీ..? 36వ సారి వెళ్లి ఇప్పుడు పీకేదేంటి..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Political

KTR | 35 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటీ..? 36వ సారి వెళ్లి ఇప్పుడు పీకేదేంటి..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR | రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి.. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో హ‌స్తం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారంటే రేవంత్ ప్ర‌భుత్వం ప‌త‌నానికి సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు చెందిన మాజీ జ‌డ్పిటీసీ కీర్తి వెంక‌టేశ్వ‌ర్లు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్కిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా క...
Harish Rao | ఎండాకాలం రాక‌ముందే హైద‌రాబాద్‌లో నీటి ఎద్ద‌డి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు ఫైర్
Political

Harish Rao | ఎండాకాలం రాక‌ముందే హైద‌రాబాద్‌లో నీటి ఎద్ద‌డి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ ఒక్క‌రోజు కూడా నీటి క‌ష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక‌ముందే.. నీళ్ల క‌ష్టాలు మొద‌ల‌య్యాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ ఒక్క‌రోజు కూడా నీటి క‌ష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక‌ముందే.. నీళ్ల క‌ష్టాలు మొద‌ల‌య్యాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే హైద‌రాబాద్‌లో తాగునీటి క‌ష్టాలు మొల‌య్యాయని హ‌రీశ్‌రావు తెలిపారు. హైద‌రాబాద్‌లో తాగునీటి స‌మ‌స్య రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. వేస‌వి రాక‌ముందే బోర్లు ఎండిపోతున్నాయి. ప్ర‌జ‌లు డ‌బ్బులు పెట్టి వాట‌ర్ ట్య...
SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఆక్వా ఐ పరికరాలతో సెర్చింగ్‌
Political

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఆక్వా ఐ పరికరాలతో సెర్చింగ్‌

SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది వరంగల్ వాయిస్, మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇదే తరహాలో 2023లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో 34 మందిని రక్షించిన మద్రాస్ ఐఐటీ నిపుణులను రంగంలోకి దించింది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆక్వా ఐ, ఫ్లెక్సీ ప్రొబ్ పరికరాలతో మద్రాస్‌ ఐఐటీ నిపుణులు సహాయక చర్యలు కొనసాగించనున్నారు. మరోవైపు వైజాగ్‌కు చెందిన నేవీ బృందం కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు....
Jagadish Reddy | కార్మికుల ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సీఎం రేవంత్‌ రెడ్డిపై జగదీశ్‌ రెడ్డి ఫైర్‌
Political

Jagadish Reddy | కార్మికుల ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సీఎం రేవంత్‌ రెడ్డిపై జగదీశ్‌ రెడ్డి ఫైర్‌

Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నాడు జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్‌లో చిక్కుకున్న వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే అయినప్పటికీ.. తెలంగాణ పునర్నిర్మాణంలో బయట రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు 35 లక్షల మంది బయటి రాష్ట్రాల కార్...
CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్
Political

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు. బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు. మా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని బీసీ కులగణన చేశామని తెలిపారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం...