పటిష్టంగా తెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్
ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది
అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు
త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం
విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు
తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం
విూడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ స్పష్టీకరణ
వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పటిష్టంగా ఉందని...పేపర్ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్ వివరించారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే ఓటీఆర్.. వన్ టైం రిజిస్టేష్రన్ తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వ...