Warangalvoice

Latest News

Kadem Project | కడెం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం.. ఆందోళనలో ఆయకట్టు రైతాంగం
Latest News

Kadem Project | కడెం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం.. ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది. వరంగల్ వాయిస్, కడెం : మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు  చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది. అయితే ఇప్పటికే నీటిమట్టం (Water level ) తగ్గడంతో ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు చివరి వరకు నీరు అందుతుందా అనేది ప్రశ్నర్ధాకంగా మారింది. ఎస్సారెస్పీ( SRSP ) నుంచి కొన్ని రోజుల పాటు సరస్వతి కాలువ ద్వారా నచ్చన్‌ఎల్లాపూర్‌ మీదుగా కడెం ప్రాజెక్టులోకి నీటిని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సదర్మాట్‌ ( Sadarmat ) కింద చ...
KTR | ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే : కేటీఆర్
Latest News

KTR | ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే : కేటీఆర్

KTR | ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. వరంగల్ వాయిస్, సూర్యాపేట : ప్ర‌తి తెలంగాణ బిడ్డ‌కు గుండె ధైర్యం ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ర‌జోత్స‌వాల వేడుక‌ల నేప‌థ్యంలో సూర్యాపేట‌లో ఏర్పాటు చేసిన పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలో కేసీఆర్‌కు మ‌నీ ప‌వ‌ర్ లేదు.. మ‌జిల్ ప‌వ‌ర్ లేదు.. కుల బ‌లం లేదు.. ధ‌న బ‌లం లేదు.. మీడియా లేదు. ప్ర‌తికూల శ‌క్తుల‌న్నీ హైద‌రాబాద్‌లో అడ్డా పెట్టి తొక్కి పారేస్తాం అని హుంక‌రింపులు. ఈర‌క‌మైన వాతావ‌ర‌ణంలో ఒక్క‌డిగా బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో ఆయ‌న‌కు కొందరు తోడుగా నిలిచారు. అలా ఒక్కొక్క‌ అడుగేసుకుంటూ 14 ఏండ్ల శ్ర‌మించి తెలంగాణ‌ను సాధించారు అని కేటీఆర్ తెలిపారు...
SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!
Latest News

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..!

SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. SLCB Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించి.. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయక బృందాలతో ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తూ.. ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనులను అధికారులు సహాయక ...
Holi Celebrations | సహజసిద్ధ రంగులతోనే.. ఆడుదాం హోలీ
Latest News

Holi Celebrations | సహజసిద్ధ రంగులతోనే.. ఆడుదాం హోలీ

కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. వరంగల్ వాయిస్, ఇబ్రహీంపట్నం : కులమతలాకతీతంగా చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహంగా (Holi Celebrations) జరుపుకుంటున్నారు. హోలీని రంగుల పండుగ లేదా కాముని పండుగగా పిలుస్తారు. కొంతమంది గిరిజనులు ఈ పండుగ సందర్భంగా వారంరోజుల ముందు నుంచే దుకాణాలు, తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటారు. హోళి రోజున నీటిలో రంగులు కలిపి ఒకరిపై ఒకరు చల్లుకుని సరదాగా గడుపుతారు. హోలీ పండుగకు ముందురోజు గ్రామంలోని నడిబొడ్డున కట్టెలు, పిడకలు ఒకదగ్గర చేర్చి కాముని కాల్చుతూ, యువకులు సంతోషంగా గడుపుతారు. కులమతాలకతీతంగా జరుపుకునే ఈ పండుగపూట రసాయన రంగులు వాడి చర్మాని...
KTR: గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Latest News

KTR: గవర్నర్ అసెంబ్లీ ప్రసంగం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: గవర్నర్ ప్రసంగం ద్వారా కాంగ్రెస్ సర్కార్ నీచత్వాన్ని‌ బయటపెట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. పదవిని కాపాడుకోవటానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ బిజీలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అసెంబ్లీలో ప్రసంగించారు. అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) విమర్శలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం మాదిరిగా గవర్నర్ ప్రసంగముందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్‌ను కూడా అవమానించింది, మోసం చేసిందని మండిపడ...
MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ క‌విత డిమాండ్
Latest News

MLC Kavitha | సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయాలి.. ఎమ్మెల్సీ క‌విత డిమాండ్

MLC Kavitha | సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సంచార జాతులకు డీనోటిఫైడ్ జాతుల(డీఎన్టీ) సర్టిఫికెట్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వెనుక‌బడి ఉన్న ఈ జాతులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంచార జాతుల సంఘం కోల శ్రీనివాస్ మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సంచార జా...
KCR | అసెంబ్లీ స‌మావేశాల‌కు నేనూ వ‌స్తున్నా : కేసీఆర్
Latest News

KCR | అసెంబ్లీ స‌మావేశాల‌కు నేనూ వ‌స్తున్నా : కేసీఆర్

KCR | తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం ముగిసింది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంద‌రం క‌లిసి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కృషి చేద్దామ‌ని కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు నేను కూడా వ‌స్తున్నాన‌ని పార్టీ ప్ర‌తినిధుల‌తో కేసీఆర్ అన్నారు. రేప‌ట్నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి....
Adilabad | పాత మొబైల్స్‌ ఇచ్చి.. ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకెళ్లండి.. సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్‌ బట్టబయలు.. ఆరుగురు అరెస్టు
Latest News

Adilabad | పాత మొబైల్స్‌ ఇచ్చి.. ప్లాస్టిక్‌ వస్తువులు తీసుకెళ్లండి.. సైబర్‌ నేరగాళ్ల నయా ప్లాన్‌ బట్టబయలు.. ఆరుగురు అరెస్టు

Adilabad | మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్‌ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్‌ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది వరంగల్ వాయిస్,  ఆదిలాబాద్‌ : మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్‌ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్‌ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది. ఆరుగురు నిందితులతో కూడిన బిహార్‌ ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్ మీడియాకు తెలిపారు. పాత, పనికిరాని మొబైల్స్‌ను ఇస్...
RSP | చిల్ల‌ర వేషాలు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా.. కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు ఆర్ఎస్పీ వార్నింగ్
Latest News

RSP | చిల్ల‌ర వేషాలు మానుకోక‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటా.. కాంగ్రెస్ సోష‌ల్ మీడియాకు ఆర్ఎస్పీ వార్నింగ్

RSP | కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాపై బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నా రాజకీయ భవిష్యత్‌పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్ప‌ష్టం చేశారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని ఆర్ఎస్పీ హెచ్చ‌రించారు. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో, ఏ వర్గాల భవిష్యత్‌ కోసం పనిచేయాల్నో నాకు క్లారిటీ ఉంద‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. మీ లాగా పదవులకోసం ఢిల్లీకి మూటలు మోసే సంస్కృతి నాకు లేదు. అన్ని పైసలు క...
MLC Kavitha | ప‌సుపు రైతుల ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్సీ క‌విత‌
Latest News

MLC Kavitha | ప‌సుపు రైతుల ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా..? : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో మాయ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. క్వింటాలు పసుపుకు రూ. 15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది? అని నిల‌దీశారు. పసుపుకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన, మోసం చేయడమే అని ఎమ్మెల్సీ క‌విత ధ్వ‌జ‌మెత్తారు. పసుపు బోర్డు తీసుకొచ్చామని చెబ...