Warangalvoice

Hanamkonda

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు
Crime, District News, Hanamkonda

ఈతకు వెళ్లిన ఇద్దరు బాలుర గల్లంతు

ఒకరిని కాపాడిన స్థానికులు వరంగల్ వాయిస్, హనుమకొండ : గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. సెయింట్ తామస్ స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్న చరణ్, విగ్నేశ్వర్ సోమవారం సాయంత్రం గుండ్ల సింగారం కేనాల్ లో ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన వీరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిని యాదవ్ నగర్ సమీపంలో స్థానికులు గుర్తించి తాడు సహాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అయితే చరణ్ మాత్రం తాడు సహాయంతో ఒడ్డుకు చేరుకోగా విగ్నేశ్వర్ కెనాల్ లో కొట్టుకు పోయినట్లు స్థానికులు వెల్లడించారు....
District News, Hanamkonda, Telangana, Top Stories

రైల్వే వర్క్ షాప్ పేరిట రాజకీయ పార్టీల డ్రామా

రైల్వే రిపేరు వర్క్ పేరిట ప్రజలను మోసంరాబోయే ఎన్నికల కోసం  పార్టీల స్టంట్కాజీపేట తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్  వరంగల్ వాయిస్, కాజీపేట : కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ (పి ఓ హెచ్), వ్యాగన్ తయారీ పరిశ్రమ విషయంలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో, పత్రికలలో కాజీపేట ప్రాంత ప్రజలను అయోమయానికి గురిచేసేవిదంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు  ఈ పరిశ్రమల పైన అవగాహన లేకుండా, ఒక పెద్ద డ్రామాలు మాట్లాడుతున్నారన్నారు. అందుకే తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో  కాజీపేట రైల్వే ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో  ఏర్పాటు విలేకరుల సమావేశంలో కాజీపేట  తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జాక్ కో, కన్వీనర్ పాక వేద ప్రకాష్ మాట్లాడుతూతెలంగాణ రైల్వే జాక్ 2011 పిబ్రవరి నెలలో ఆవిర్భావం రైల్వే సమస్యల పైన కాజీపేట జంక్షన్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న విషయం ఈ ప్రాంతంలోని ప్రజానీకానికి తెలిసిందే అని, అప్ప...
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
Crime, District News, Hanamkonda, Warangal

సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా

-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం:  నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. నాపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. కొన్ని ప్రాంతాల్...
దేశభక్తికి నిలువెత్తురూపం
Cultural, District News, Hanamkonda

దేశభక్తికి నిలువెత్తురూపం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు హెగ్డేవార్ జయంతి ఏప్రిల్ 1న వరంగల్ వాయిస్, కల్చరల్ : ఆయన ఆదికేశవుడు, ఆయన ఆత్మ బలరాముడు ఆయన అవిశ్రాంత వార్ కు ప్రతిరూపం అన్ని అంకాలలో తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ మహనీయ నాయకుడు డాక్టర్ బలిరాం హెగ్డే వార్ 134 సంవత్సరాల క్రితం జన్మించి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ పతాకంగా రెపరెపలాడుతున్న వాడు అందరి చేత వందనాలు అందుకుంటున్న వాడు పెద్దవారు 1889 ఏప్రిల్ ఒకటో తేదీన ఉగాది పర్వదినాన నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్డేవారు జన్మించారు. డాక్టర్ జీ పుర్వీకులు నిజామాబాద్ జిల్లా వాసులు. కేశవరావ్ ఆజన్మ దేశభక్తులు. మనల్ని బానిసరలుగా చేసి పాలిస్తున్న విదేశీయులను ఈ దేశం నుంచి ఎలా పంపించాలా అని ఆయన బాల్యం నుంచే బలంగా ఆలోచించేవారు హెగ్డే వార్ "నీట్ సీట్" హైస్కూల్లో చదివే రోజుల్లో దేశంలో వందేమాతరం ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పర్యవేక్షణ కోసం వచ్చిన అధికారికి "న...
Kakatiya University: వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత..!
Hanamkonda

Kakatiya University: వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత..!

వరంగల్ వాయిస్,వరంగల్‌:వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)లో విద్యార్ధి, ఉద్యమకారుల, నిరుద్యోగుల, సంఘర్షణ సభకు వీసీ అనుమతి నిరాకరించడంతో విద్యార్ధి సంఘాల నాయకులు మహా ధర్నాకు దిగారు. కేయూ(KU) ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంత పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు
District News, Hanamkonda, Warangal

బిఆర్‌ఎస్‌ బెదరింపులకు భయపడేది లేదు

దాడులు చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తాం వైఎస్‌ షర్మిల విమర్శలు వరంగల్ వాయిస్,వరంగల్‌: ప్రజల పక్షాన పోరాడటమే తప్పా....? అని వైఎస్‌ఆర్టీపీ చీప్‌ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్‌ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. విూ దాడులకు రెట్టింపు స్థాయిలో విూ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల...విూలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్‌ఎస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. గతంలో నర్సంపేటలో తమ బస్సును తగలబెట్టి, తమపై దాడి చేశారని ఆరోపించారు. నిన్న వర్ధన్నపేటలో ప్రజా ప్రస్థానం యాత్రపై దాడి చేశారని, ఏం జరిగినా తన పాదయాత్ర తిరిగి మొదలుపెట్టానని చెప్పారు. ప్లెక్సీలు చింపి, కవరేజ్‌ చేస్తున్న విూడియాపై దాడికి యత్నించారన్నారు. ప్రజల తరపున ప్ర...
రంగు రగడ
District News, Hanamkonda

రంగు రగడ

  బీజేపీ పోస్టర్లపై కార్పొరేషన్ కలర్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకుల వాల్ పోస్టర్లపై కార్పొరేషన్ అధికారులు రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. ‘‘బీజేపీలో చేరండి..దేశ భద్రతను కాపాడండి..డయల్ టోల్ ఫ్రీ నెంబర్ 8980808080.. జాయిన్ ఇన్ బీజేపీ’’ అంటూ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పేరిట మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లను వేశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లతోపాటు ప్రదీప్ రావు ఫొటోను కూడా అందులో ముద్రించారు. వరంగల్ తూర్పులో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రదీప్ రావు నియోజకవర్గంలోని సానుభూతి పరులను ఆకర్షించేందుకు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎదుగుదలను...
అభివృద్ధికి ఆమడ దూరంలో యాదవ నగర్
District News, Hanamkonda

అభివృద్ధికి ఆమడ దూరంలో యాదవ నగర్

పేరుకే పట్టణ ప్రగతి…. పైసాలన్ని అధోగతి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం నడిబొడ్డున ఉన్న యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా రావు పద్మ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాష్ అధ్వర్యంలో డివిజన్ పరిధిలోని యాదవ నగర్, గొల్లపల్లిలో ఇంటింటికీ తిరుగుతు కేంద్ర ప్రభుత్వం వరంగల్ మహానగరంలో చేసిన అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, జిల్లా యువమోర్చ అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ట్రేడర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పిట్ట భరత్, 5వ డివిజన్ అధ్యక్షుడు అనిశెట్టి రంజిత్, 54వ డివిజన్ అధ్యక్షుడు కురిమిండ్ల సదానందం...
పట్టుదలతో విజయతీరం చేరాలి
District News, Hanamkonda

పట్టుదలతో విజయతీరం చేరాలి

చీఫ్ విప్ వినయ్ భాస్కర్ యువజనోత్సవాలు-2023 ప్రారంభం వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు-2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువజనోత్సవాల వేదిక ద్వారా యువత తమ ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయిలో రాణించాలని సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆకుంఠిత దీక్షతో యువలోకం విజయతీరాలను చేరుకోవాలన్నారు. అలాగని ఓడిపోతే ఓడిన చోటనే గెలుపు సూత్రాలను నేర్చుకుని విజయాన్ని ముద్దాడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్ కుమార్,ఇందిర, సారంగపాణి, కందుల సృజన్,నరేష్ తదితరులు పాల్గొన్నారు....
కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టి జెండా ఆవిష్కరణ
District News, Hanamkonda

కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టి జెండా ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, కాజీపేట : కాజిపేట మండల కేంద్రము కాజీపేట చౌరస్తాలో ఎంఎస్పి పార్టీ మండల ఇంచార్జి చిలువేరు ఆశీర్వాదం మాదిగ ఆధ్వర్యంలో ఎంఎస్పి పార్టి జెండాను ముఖ్య అతిథిగా బండారు సురేందర్ మాదిగ విచ్చేసి ఆవిష్కరించారు. జనవరి 13. 14. 15. తేదిలలో మంద కృష్ణ మాదిగ ఆధ్యర్యంలో బెంగుళూర్ లో ఏర్పాటు చేసే సమావేశానికి అందరూ సన్నధం కావాలని పిలుపిపినిచ్చారు. ఈ కార్యకక్రంలో జేరుపోతుల సారంగపాణి మాదిగ, రేనుకుంట మహేశ్ మాదిగ, జేరుపోతుల సతీష్ మాదిగ, మంద స్వారాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు....