Warangalvoice

District News

ధరలు తగ్గించాల్సిందే..
District News, Hanamkonda, Political

ధరలు తగ్గించాల్సిందే..

పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర సరుకుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను, గ్యాస్ ధరలను తగ్గించాలని ఉప్పులు, పప్పులపై, పాలపై విధించిన జీఎస్టీని వేసి పేదల నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను, తగ్గించి జీఎస్టీని ఎత్తివేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిరాశ్రయులైన వరద బ...
నేనే సుప్రీమ్
District News, Today_banner, Top Stories

నేనే సుప్రీమ్

బ‌ల్దియాలో నేను చెప్పిందే వేదం ఇత‌రులెవ‌రూ ఎద‌గ‌కుండా ప‌క్కా ప్లాన్‌ డిప్యూటీ మేయ‌ర్‌పై చిన్న‌చూపు సంవ‌త్స‌రం దాటినా కారు, క్యాంపు క్ల‌ర్కే లేరు నేటికీ స్టాండింగ్ క‌మిటీ ఊసే లేదు ఫ్లోర్ లీడ‌ర్లు లేరు.. ఆయా పార్టీల‌కు గ‌దుల కేటాయింపూ లేదు.. రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాల‌ని ప్ర‌తి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేట‌ర్‌గా గెలిచిన త‌ర్వాత సీనియ‌ర్లు ఎవ‌రైనా ఉంటే మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్‌ కావాల‌నుకోవ‌డం కామ‌న్‌. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ రెండు కుదరకపోతే ఉన్న నెక్ట్స్‌ ఆప్షనే స్టాండింగ్ కమిటీ మెంబర్. మిగిలిన కార్పొరేటర్ల తాపత్రయం అంతా దానిపైనే ఉంటుంది. కాని వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఆ అవ‌కాశ‌మే లేకుండా చేస్తున్నారు. పాల‌క వ‌ర్గం ఏర్ప‌డి సంవ‌త్స‌రంన్నర గ‌డిచినా నేటికీ స్టాండింగ్ క‌మిటీ ఏర్పాటుపై ఊసే లేదు. బ‌ల్దియాలో నేనే సుప్రీమ్‌..నేను చెప్పిందే వే...
వరలక్ష్మీ నమోస్తుతే..
Cultural, District News, Hanamkonda, Warangal

వరలక్ష్మీ నమోస్తుతే..

భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి, రాజమణి దంపతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్హర్.. మండలంలో వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. తాడిచెర్ల పెద్దమ్మ తల్లి ఆలయంలో సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సం...
న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌
District News, Warangal

న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌

కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే తిర‌గ‌బ‌డుతాం.. త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ ఇది నా బర్త్ డే డిక్ల‌రేష‌న్‌ న‌రేంద‌ర్ సైలెంట్‌గా ఉన్నాడు..ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోడు అనుకుంటున్నారేమో.. న‌రేంద‌ర్ సైలెంట్‌ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొంద‌రు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వ‌ర‌కు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవ‌ల పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఓ నేత‌నుద్దేశించి వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్ల‌రేష‌న్ అంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. -వరంగల్ వాయిస్, వరంగల్...
కన్నుల పండువగా
Bhupalapally, District News

కన్నుల పండువగా

కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం వరంగల్ వాయిస్, రేగొండ: ప్రతి ఏటా శ్రావణ మాసంలో కొడవటంచ ఆలయంలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మదిన స్వాతి నక్షత్రమైన శుక్రవారం కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 11.00 నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలలో 20 జంటలు, సామూహిక కుంకుమార్చనలలో 45 జంటలు పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, శెట్టి విజయ, ఆలయ డైరెక్టర్ పోగు సుమన్, గండి తిరుపతి గౌడ్, స్థానిక సర్పంచ్ పబ్బ శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ పున్నం లక్ష్మి-రవి దంపతులు, ఆలయ సిబ్బంది కొమ్మురాజు రవి, గోరంట్ల శ్రావణ్,సుధాకర్, రవి , గ్రామ పెద్దలు పాల్గొన్నారు....
ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు
District News, Hanamkonda

ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో పార్క్ ప్రారంభం వరంగల వాయిస్, హనుమకొండ టౌన్: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం బల్దియా పరిధి 49 వ డివిజన్ పరిధి న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో నూతనంగా అమృత్, సాధారణ నిధులు రూ.112.80 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన పార్క్ ను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు పశ్చిమ నియోజక వర్గంలో ఖాళీ ప్రాంతాలు,లే ఔట్ లను పరిరక్షించడంతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పడ్డ పార్కులో ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్...
‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ
District News, Hanamkonda

‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ: ఆబోప , వరంగల్ దర్శన్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు పై రూపొందించిన పి.వి.సంక్షిప్త జీవిత చరిత్ర -2022" పి.వి.స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆడియో విజువల్ ను వరంగల్ దర్శన్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పి.వి.తనయుడు పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పి.వి.ప్రభాకర్ రావు విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా పి.వి.ప్రభాకర్ రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్టారావు, మాజీ శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావు, ఎల్లరెడ్డి పేట ఎమ్మెల్యే సురేందర్, ఆబోప అధ్యక్షుడు మోత్కూరు మనోహర్ రావు, వరంగల్ దర్శన్ చైర్మన్ పెండెంరమేశ్ బాబు, డా. పాలకుర్తి దినకర్ సభలో ఆసీనులై పి.వి.దేశానికి చేసిన సేవలను కొనియాడారు . చక్కని ఆడియో విజువల్ రూపొందించిన వరంగల్ దర్శన్ ఎం.డి ప్రసాదరెడ్డిని అతిథులు అభినందించారు. సభలో పింగళి వెంకటెశ్వర్ రావ...
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
Crime, District News, Today_banner, Warangal

పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై సీరియ‌స్‌ఆరుగురు య‌జ‌మానుల‌పై కేసులుచేయి చేసుకోవ‌డంతో ముదిరిన వివాదంఒక రోజు బంద్ పాటించి నిర‌స‌న‌ ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసుల‌కు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారంటూ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై బార్ అండ్‌ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తే బార్లు న‌ష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన‌ ప‌రిస్థితి వ‌స్తుంద‌ని య‌జ‌మానులు అంటుండగా ఎవ‌రైనా ఎక్సైజ్‌ నిబంధ‌న‌లు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మార‌డంతో బార్ య‌జ‌మానులు మంగ‌ళ‌వారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మ...
చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
Crime, District News, Hanamkonda

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు

భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి ఆర్థిక సంబంధం లేదన్నారు. వైశ్య సామాజిక వర్గం సమావేశంలో చికోటి ప్రవీణ్ పాల్గొన్నాడని, చిన జీయర్ స్వామితో చికోటి ప్రవీణ్ కు భక్తిపరమైన పరిచయం ఉందని అలా పేద వైశ్య కుటుంబాలకు చేయూతనందించడానికి ఆయనను సంప్రదించడం జరిగిందన్నారు. తమ సామాజిక వర్గం వాళ్ళని ఆధ్యాత్మిక సేవలో భాగంగా యాగంలో పాల్గొన్నప్పుడే ఆయన గురించి తెలిసిందన్నారు. తమ వాసవి బిజినెస్ గ్రూప్ ఆర్గనైజేషన్ సేవ సంస్థకు...
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
Crime, District News, Warangal

నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్

ఏ విద్యార్హత లేకున్నా వైద్యంనకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులువివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపివేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. నిందితుడు అహ్మద్ సహాయకుడి...