Warangalvoice

District News

దుష్ప్రచారం తగదు
District News, Top Stories

దుష్ప్రచారం తగదు

ఆర్టికల్ 342 (2) అనుసరించే లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్స్. చరిత్రపై అవగాహన లేకనే లంబాడీల పై  వలస వాదులుగా  చెడు ప్రచారం. అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలి. లంబాడీలది తెలంగాణలో వెయ్యి ఏళ్ల చరిత్ర లంబాడీలపై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్య తెలంగాణ గిరిజన చరిత్ర (లంబాడీలు)లో ఒక గొప్ప అధ్యాయం (వరంగల్ వాయిస్, వరంగల్): భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో ఆర్థిక సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరివిన రిజర్వేషన్స్ నేపథ్యంలో కొన్ని గిరిజన తెగలను గుర్తించడం జరిగింది. ఒక తెగను గిరిజనులుగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఒక తెగ ను ఎస్‌‌టీగా గుర్తించాలంటే ఆతెగకు ప్రత్యేక సంస్కృతి, భాష, ఆచారాలు, అడవులు, కొండ కోనల్లో తిరుగుతూ అక్కడే వృత్తి చేసుకునే వారై ఉండాలి. 1956 కంటే ముందు తెలంగాణలో లంబాడాలు బీసీ-ఏ జాబితాలో ఉన్నారు...
రక్తదానానికి కదిలి రండి
District News, Warangal_TriCites

రక్తదానానికి కదిలి రండి

వరంగల్ వాయిస్, దామెర: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం దామేశ్వరాలయంలో అభిషేకం, అర్చన కార్యక్రమాలను  నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బిల్లా రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ  పరకాల ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో సోమవారం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం హనుమాన్ దేవాలయం దగ్గరలోని కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో...
ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు
District News, Mulugu

ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు

అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను ప్రభుత్వమే సమకూర్చుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వ...
శాకంబరికి వేళాయే..
Cultural, District News

శాకంబరికి వేళాయే..

భద్రకాళికి పోటెత్తనున్న భక్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు వరంగల్ వాయిస్, వరంగల్ : మహానగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన శాకంబరీ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం తెల్లవారు జామున 3 గంటలకు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వివిధ రకములైన కూరగాయలతో అమ్మవారికి శాకంభరీ అలంకారము ప్రారంభం కానుంది. అమ్మవారి అలంకారమునకు సుమారు 6 గంటల వ్యవధి పడుతుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకొనేందుకు అవకాశం ఉండదు. అలంకరణను ఉదయం 9 గంటలలోపు పూర్తి చేసేలా పూజారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకరణ పూర్తి అయిన తర్వాత శ్రీ భద్రకాళీ అమ్మవారి శాకంభరీ విశ్వరూప దర్శనం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతుంది. భక్తుల...
Seetakka | మా జోలికొస్తే నాశనమైపోతావ్
District News, Political

Seetakka | మా జోలికొస్తే నాశనమైపోతావ్

సొంత చెల్లిని కూడా ఓర్వలేని అహంకారం నీది కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ వరంగల్ వాయిస్, ములుగు : సమ్మక్క-సారక్క వారసులం.. మా జోలికొస్తే నాశనమైపోతావ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సొంత చెల్లెలిని కూడా ఓర్చలేని అహంకారం నీదన్నారు. నిజంగా నీకు ఆడబిడ్డల మీద గౌరవముంటే నా మీద ఈ దాడులు జరిగేవి కావన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క కేటీఆర్ పై తీవ్రవ్యాఖ్యలు చేశారు. తాను ఆదివాసి మహిళనని చూడకుండా కావాలని రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి కోయ వర్గానికి మంత్రి పదవి లభించిందని, అదే తనకు ఓ బాధ్యతగా భావించి ములుగు అభివృద్ధికి కృషి చేస్తున్నానని సీతక్క తెలిపారు. నేను ఎలాంటి తప్పు చేసినా, అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయండన్నారు. అంతేకాని పక్క నియోజకవర్గాల నుంచి ప...
Veldanda | చిన్నారుల చదువులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్
District News

Veldanda | చిన్నారుల చదువులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్

వరంగల్ వాయిస్, వెల్దండ  : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ల కుటుంబానికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ ఎంపిటిసి మట్ట బాలకృష్ణ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ నారయ్య, మాజీ వార్డు మెంబర్‌ కొమ్మగోని వెంకటయ్య గౌడ్, గోరేటి దశరథం, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు, జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య, బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, ఎండీ జహంగీర్, ఊర రాములు, గో...
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి
District News

Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్‌ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి

ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వరంగల్ వాయిస్,  సిరిసిల్ల రూరల్ : ఆయనో ఏఎస్‌ఐ. నెలనెలా మంచి జీతం. అయినా ఖర్చులకు డబ్బులు సరిపోతలేవేమో.. ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. ఎంతైనా ప్రొఫెషనల్‌ దొంగ కాదుకదా..! దొరికిపోయాడు. ఇంకేముంది జనం ఊరికే ఉంటారా.. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. మహేశ్‌ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల  మున్సిపల్ పరిధిలోని సర్థపూర్‌లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడు...
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం
District News, Hanamkonda

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం

మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్కొవ్వొత్తులతో శాంతి ర్యాలీవరంగల్ వాయిస్, హనుమకొండ:జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతమాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో  గురువారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుండి సుబేదారి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్  హాజరై అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ&nbs...
KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా
District News

KGBV | ఇంగ్లీష్ టీచ‌ర్ వేధిస్తోంది.. మండుటెండ‌లో కేజీబీవీ విద్యార్థినుల ధ‌ర్నా

వరంగల్ వాయిస్,  నాగ‌ర్‌క‌ర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న‌ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగ‌తి తెలిసిందే. పది రోజులైనా టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచ‌ర్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అధికారుల తీరును నిర‌సిస్తూ.. విద్యార్థినులు మ‌రోసారి మండుటెండ‌లో ధ‌ర్నా చేశారు. మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటల నుంచి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణినీ సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్ళమని, భోజ‌నం ముట్టుకోమ‌ని విద్యార్థినులు తేల్చిచెప్పారు....
MLC Kavitha | బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిని వ‌దిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
District News

MLC Kavitha | బెదిరింపుల‌కు పాల్ప‌డేవారిని వ‌దిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వరంగల్ వాయిస్,  కామారెడ్డి : ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్ర‌సంగించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ అని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్...