Warangalvoice

Today_banner

కవితా..ఓ కవితా!
Telangana, Today_banner

కవితా..ఓ కవితా!

దేశ మహిళా లోకానికి మేల్కొలుపు జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కు తొలి అడుగు మున్ముందు మరింతగా చొచ్చుకు పోయే ఛాన్స్‌ భాష,హావభావాలతో ఆకట్టుకున్న కవిత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలకు తొలి అడుగు పడిరది. దేశానికి సంబంధించిన ఓ పెద్ద సమస్యను ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశ ప్రజలను ఆలోచన చేసేలా చేసింది. దేశంలోని మహిళలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కవిత ప్రకటించిన యుద్దం బిజెపికి కనువిప్పు అయినా.. కాకున్నా.. దేశంలో బిఆర్‌ఎస్‌ పోరాటానికి మాత్రం పునాది పడిరదనే చెప్పాలి. అంతకు మించి కవిత తన హిందీ ప్రావీణ్యంతో ఉత్తరాదిని ఆకట్టుకునే నాయకురాలిగా కూడా ఎదగగలదని నిరూపించారు. ఉత్తరాదిలో ఎంతగా ఇంగ్లీషు ప్రావీణ్యం ఉన్నా వారు హిందీకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో కవిత తన విూడియా సమావేశంలోనూ, దీక్షా శిబిరంల...
ఆరునూరైనా ఇక రాజధాని విశాఖే
Today_banner

ఆరునూరైనా ఇక రాజధాని విశాఖే

చకచకా పనులు కానిస్తున్న అధికారులు ఉగాది తరవాత మకాం మార్చే యోచన వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖలో సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ నుంచి పాలన చేసే అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిఎం ప్రకటించ నున్నారని సమాచారం. ఉగాది తర్వాత అక్కడ నుండే పరిపాలన జరగనుంది. దీనికోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశిస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పెట్టిన ముహూర్తానికి ఓకే చెప్పనున్నారని సమాచారం. సుప్రీం కోర్టు, హైకోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో పరిపాలనా రాజధానిపై పూర్తి స్థాయి ప్రకటన, స్పష్టత ఇవ్వకపోయినా సిఎంఒను మాత్రం విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రిషికొండ, భీమిలికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం విఐపి జోన్‌గా గుర్తించినట్లు తెలిసింది. రిషికొండపై ఏర్పాటు చేసే భవనాల్లోనే సిఎంఒ ఉండనుంది. దానికి ఆనుకుని ఉన్న నిర్మాణ...
పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు
Today_banner

పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు

నాలుగేళ్లయినా మానని గాయం వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగగేళ్లు కావస్తోంది. అయినా పాకిస్థాన్‌ ఉగ్రవాదుల కార్ఖానాలను మూసేయడం లేదు. అంతర్జాతీయంగా అభాసు పాలవుతున్నా తన కుత్సితాలను ఆ దేవం వదులుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14న భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా వద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నెత్తుటి మరకకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన పాక్‌ ఉగ్రమూకలకు భారత సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ రూపంలో గుణపాఠం చెప్పింది. అయితే మూడేళ్లు గడిచిన కూడా ఆ భయంకర సంఘటన అందరినీ కదిలించింది వే...
ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల
Telangana, Today_banner

ఇప్పటినుంచే అడ్మిషన్లు..ఫీజుల గోల

కార్పోరేట్‌ స్కూళ్ల దోపిడీకి రంగం సిద్దం ముందే వసూళ్లకు ముందస్తు పరీక్షలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పిల్లలు పరీక్షల కోసం కుస్తీ పడుతున్నారు. పరీక్షల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వచ్చే ఏడాదికి సంబంధించి అడ్మిషన్ల గోల మొదలయ్యింది. ప్రైవేట్‌ స్కూళ్లు యదావిధిగా వసూళ్లకు తెగబడు తున్నాయి. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేసే పనిలో పడ్డాయి. ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించి మార్చిలో కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభించేందుకు పలు పాఠశాలలు రంగం సిద్దం చేశాయి. ఈ క్రమంలో వీరి దృష్టి అంతా వసూళ్లపై నే ఉంది. విద్యార్థులు, టీచర్లపై వారికి దృష్టి ఉండడం లేదు. టీచర్లకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న లక్ష్యం పక్కకు పోయింది. ఫీజలును పెంచేసి డబ్బులు లాగేయాలన్న లక్ష్యంతో కార్పోరేట్‌ స్కూళ్లు తల్లిదండ్రులను వేధించక తప్పడం లేదు. ప్రైవేట్‌ విద్యాసంస్...
నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ
Telangana, Today_banner, Top Stories

నేడు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ సభ

తెలంగాణ పథకాలపై ఫోకస్‌ పెట్టనున్న కెసిఆర్‌ వరంగల్ వాయిస్, నాందేడ్‌: టిఆర్‌ఎస్‌ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తరవాత తన తొలి అడుగును మహారాష్ట్ర నాందేడ్‌లో మోపబోతోంది. కెసిఆర్‌ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్న క్రమంలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తన వాణిని వినిపించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చేరికలపై ప్రధాన దృష్టి సారించారు. 5న ఆదివారం నాందేడ్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయబోతున్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని స్థానిక రైతులు కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత వి...
బీబీసీ డాక్యకుంమెంటరీ నిషేధంపై విచారణ
Today_banner, Top Stories

బీబీసీ డాక్యకుంమెంటరీ నిషేధంపై విచారణ

కేంద్రానికి సుప్రీం నోటీసులు.. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది క్వశ్చన్‌ ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ లో విచారిస్తామని చెప్పింది. 2002 గుజరాత్‌ అల్లర్లపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రముఖ...
సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి
Telangana, Today_banner, Top Stories

సాంకేతిక ప్రపంచంలో దూసుకెళ్లండి

ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి.. ఎలాంటి ఆకర్షణలకు లోను కావొద్దు.. లక్ష్యాన్ని ప్రేమించి నిరంతరం శ్రమించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులకు ఉద్బోధ ప్రస్తుత సాంకేతిక యుగంలో తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని, నిరంతరం శ్రమించిన వాడే విజేత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రేరణ కలిగించారు. శనివారం ఆర్జీయూకేటీ బాసరలో ‘ఇంజినీరింగ్ విద్య, నైపుణ్యం – భవిష్యత్తు’ అనే అంశంపై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. తన జీవితంలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ.. విద్యార్థులకు స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు. పేద విద్యార్థులు కుటుంబ పరిస్థితులను తలుచుకుని కుమిలిపోవద్దని, లక్ష్యాన్ని ప్రేమించి కసితో, పట్టుదలతో చదివి గెలుపు బావుటా ఎగురవేయాలని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్థి ఒక సృష్టికర్త, ఒక ఆవిష్...
అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అంద‌రూ వాటాదారులే..
District News, Today_banner

అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అంద‌రూ వాటాదారులే..

ల‌క్ష‌ల్లో జీఎస్టీ ఎగ‌వేత‌ నిద్ర మ‌త్తులో చేనేత, జౌళి శాఖ‌ ప‌ర్సంటేజీల వారీగా పంప‌కాలు ఆడిట్ రిపోర్టుల‌పై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌చే సంత‌కాలు ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ గండి చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికుల డిమాండ్   చేనేత కార్మికుల‌ను అన్ని విధాలుగా ఆదుకోవాల‌న్న లక్ష్యంతో వివిధ కాంపొనెంటుల కింద కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ప్ర‌వేశ పెట్టిన ఆర్ ఆర్ ఆర్ ప‌థ‌కం చేనేత, జౌళి శాఖ అధికారుల‌కు కాసుల పంట పండించింది. కోట్ల రూపాయ‌ల విలువ చేసే చేనేత ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేసిన‌ట్లు ఆడిట్‌లో చూపించినా ఎక్క‌డ కూడా జీఎస్టీ చెల్లించిన‌ట్లు లేక‌పోవ‌డం వారి అక్ర‌మాల‌కు అద్దం ప‌డుతోంది. చేనేత, జౌళి శాఖ‌లో రూ.3కోట్ల కుంభకోణం పేరిట ‘వ‌రంగ‌ల్ వాయిస్’ దిన‌ప‌త్రిక నెల రోజుల క్రిత‌మే అధికారుల అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకురావ‌డంతో ఉన్న‌తాధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు. అయి...
అర్ధరాత్రి అరుణోదయం
Today_banner

అర్ధరాత్రి అరుణోదయం

అరవయ్యేండ్ల సంగ్రామం తరువాత భారత జాతి విముక్తిని సాధించింది. 15 ఆగస్టు 1947 భారత జాతికి వెలుగుల దినం, ఉత్సవ దినం, పర్వదినం, పరువాల దినం. భారత జాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా ‘స్వరాజ్యం’ కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది. మనం స్వరాజ్యం సాధించుకున్నం. ఇక మనను పైవాడు పాలించాడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీనిని మనమే చక్కబరచుకుంటాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ పతాకం ‘యూనియన్ జాక్’ దిగిపోయింది. భారత జాతీయ పతాకం త్రివర్ణ కేతనం సగర్వంగా ఎగిరింది. అప్పుడు నెహ్రూ అన్నారు ‘లోకం నిద్రిస్తున్నపుడు భారతదేశం మేల్కొన్నది’ అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు. అసలు అధికారమే అలాంటిది. దాన్ని ఎవడూ వదలడు. స్వచ్ఛందంగా అధికారం వదలుకున్నవారు చరిత్రలో అరుదు. అర్ధం, అధికారం ఈ రెంటినీ వదిలిం...