Warangalvoice

Today_banner

తిన్నంత అనారోగ్యం
Today_banner

తిన్నంత అనారోగ్యం

ఓరుగల్లులో కల్తీ ఆహారం విచ్చల విడిగా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అనారోగ్యకరమైన నూనెలు, రంగుల వాడకం కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో తేటతెల్లం చిరుజల్లులు కురుస్తున్నాయని వేడి వేడిగా బయట ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. సాధారణ హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితి అనుకుంటే పొరపడినట్లే. ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తిండి దగ్గర నుంచి వడ్డించే గిన్నెల వరకూ అన్నీ అపరిశుభ్రమేనని ఇటీవల టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. దనార్జనే లక్ష్యంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తక్కువ ధరకు లభించే నాసిరకం వంట నూనెలు, రంగులు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన స్పైసెస్ వాడుతున్నట్లున్నట్లు తేల్చి చెప్పారు. ఇవి కస్టమర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరంగల్ ...
Minority Leaders Protest | షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మైనార్టీ నాయకుల నిరసన
Today_banner

Minority Leaders Protest | షబ్బీర్అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మైనార్టీ నాయకుల నిరసన

Minority Leaders Protest | మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. వరంగల్ వాయిస్, కంటేశ్వర్ : మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి  ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా నిజామాబాద్  జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద సోమవారం మైనార్టీ నాయకులు నిరసన చేపట్టారు. శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైనార్టీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్‌గా ఉన్న షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ స్పందించి షబ్బీర్‌కు టికెట్ కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ కానున్న 5 స్థానాల్లో కాంగ్రెస్‌ తరుఫున ముగ్గురి పేర్లను అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బ...
KTR : మేము అప్పుడే ప్రపోస్ చేశాం.. బీజేపీ అడ్డుకుంది
Today_banner

KTR : మేము అప్పుడే ప్రపోస్ చేశాం.. బీజేపీ అడ్డుకుంది

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ, కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్  : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ (Former Minister KTR) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే టీఆర్‌ఎస్ ప్రతిపాదించిందని.. 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో టీఆర్‌ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని... ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డిది ఢిల్లీలో ఏమీ నడుస్తలేదన్నారు. సాక్షా...
Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్న ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
Today_banner

Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్న ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌‌ను ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు కొండా సురేఖ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే పనులు చేయాల్సిన కార్యక్రమాల గురించి అరగంటకు పైగా తమతో చర్చించి సానుకూలంగా స్పందించారని అన్నారు. వరంగల్‌కు సంబంధించి తాము అడిగిన సమస్యలతో పాటు వరంగల్ రింగ్ రోడ్డుకు కృషి చేస్తామ...
KCR | బీఆర్ఎస్ ఆవిర్భావ ర‌జతోత్స‌వ వేడుక‌ల‌పై కేసీఆర్ స‌మావేశం
Today_banner

KCR | బీఆర్ఎస్ ఆవిర్భావ ర‌జతోత్స‌వ వేడుక‌ల‌పై కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రెవ‌ల్లిలోని కేసీఆర్ నివాసంలో జ‌రిగిన ఈ స‌న్నాహ‌క స‌మావేశానికి కేటీఆర్, హ‌రీశ్‌రావు, మ‌ధుసూద‌నాచారి, శ్రీనివాస్ గౌడ్, నిరంజ‌న్ రెడ్డి, కేఆర్ సురేశ్‌, బండా ప్ర‌కాశ్, స‌బితా ఇంద్రారెడ్డి, క‌విత‌, గంగుల క‌మ‌లాక‌ర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వినోద్ కుమార్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మారావు గౌడ్, జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఆర...
KTR | కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్‌
Today_banner

KTR | కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్‌

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంపై రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంపై రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. హైడ్రా, ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టించారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేశారని మండిపడ్డారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాని ధ్వజమెత్తారు. ఆదాయం అడుగంటడంతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్షన్నర...
పెండింగ్ ప‌నులు పూర్తి చేయండి.. టీఎస్ఆర్ఎస్‌సీఎల్ డైరెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం
Today_banner

పెండింగ్ ప‌నులు పూర్తి చేయండి.. టీఎస్ఆర్ఎస్‌సీఎల్ డైరెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం

Pending Works: స‌ద్భావ‌న టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేష‌న్ స‌భ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేష‌న్ సంస్థ డైరెక్ట‌ర్ భాస్క‌ర్ రెడ్డి, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ న‌రేంద‌ర్ రెడ్డికి విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. బోర్లు వేయాల‌ని, పెండింగ్ ప‌నులను పూర్తి చేయాల‌ని కోరారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్‌ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని బండ్ల‌గూడ‌లో ఉన్న స‌ద్భావ‌న టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేష‌న్ స‌భ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేష‌న్ సంస్థ డైరెక్ట‌ర్ భాస్క‌ర్ రెడ్డి, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ న‌రేంద‌ర్ రెడ్డికి విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. బీ బ్లాక్‌లో ఉన్న పెండింగ్ ప‌నులను పూర్తి చేయాల‌ని కోరారు. టౌన్‌షిప్‌లోని బీ బ్లాక్ లో తీవ్ర నీటి కొర‌త ఉన్న‌ద‌ని, ఈ నేప‌థ్యంలో బోర్లు వేయాల‌ని కోరారు. గ‌తంలోనూ ఈ అంశం గురించి ఫిర్యాదు చేశామ‌ని, కానీ ఎటువంటి మార్పు జ‌ర‌గ‌లేద‌ని విన‌తిప‌త్రంలో తెలిపా...
Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
Today_banner

Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వరంగల్ వాయిస్,  హైదరాబాద్‌ : నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే విద్య సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫ...
Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్
Today_banner

Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్

Teenmar Mallanna: ముఖ్యమంత్రి టార్గెట్‌ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ తననుసస్పెండ్ చేయించారు అంటూ మల్లన్న కామెంట్స్ చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ... తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో.. చూస్తామన్నారు. ‘‘నన్ను సస్పెండ్ చేస్తే.. బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలోంచి రేవంత్ బయటకు రావాలి. నాలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కుల గణనను తప్పుగా చూపారు. 90 ఏళ...
KTR | మ‌ల్క‌పేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చ‌రిక‌కు క‌దిలిన యంత్రాంగం
Today_banner

KTR | మ‌ల్క‌పేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చ‌రిక‌కు క‌దిలిన యంత్రాంగం

KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ హెచ్చరించడంతో యంత్రాంగం క‌దిలింది. మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి...