Warangalvoice

Agriculture

చినుకు రాలదు.. చింత తీరదు
Agriculture, Today_banner

చినుకు రాలదు.. చింత తీరదు

ముఖం చాటేసిన వరుణుడు జూలై ప్రారంభమై రెండు వారాలైనా వర్షాలు కరువే చుక్క నీరు లేక వెలవెలబోతున్న వాగులు, చెరువులు వర్షాభావంతో ప్రారంభం కాని వరి నాట్లు పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు వానాకాలం సీజన్ ప్రారంభమై అప్పుడే 45 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా జూలై నెలలోనే భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు నిండు కుండల్లా కనిపించేవి. కానీ ఈ సంవత్సరం జూలై రెండో వారం ముగిసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యవసాయానికి పనికివచ్చే వర్షం నమోదు కాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు వేసవిని తలపించేలా ఎండలు, నెర్రెలుబారిన పంట పొలాలు వ్యవసాయ రంగంపై నీలి నీడలను కమ్మేస్తున్నాయి. ఇప్పటికే...
కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2  బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు
Agriculture, District News

కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2 బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు

వరంగల్ వాయిస్, వరికోలు : స్థానికి నడికుడ మండలం వరికోలులో కావేరీ సీడ్స్ కంపెనీ వారు బుధవారం రోజున కేహెచ్ సీ - 172  హైబ్రీడ్ బిజీ బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి పంట పొలంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి జి. నితిన్ వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా...
వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన
Agriculture, District News

వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన

వరంగల్ వాయిస్, నడికుడ : కావేరీ సీడ్స్ కంపెనీ వారు మంగళవారం రోజున నడికుడ మండలం వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి వ్యవసాయ క్షత్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి రకం విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందినానని తెలియజేసారు. ఈ కార్యక్రమం సంబర్భంగా రైతులు అడిగిన పలు సందేహాలకు  కంపెనీ ప్రతినిధి దుర్గారెడ్డి వివరణ ఇస్తూ.. ప్రస్తుత ప్రత్తి సీజన్ లో రైలుకు బంపర్ ప్రతి రకం విత్తనాలు వరదాయకమని, ఈ రకం విత్తనాలు మిగితా కంపెనీ విత్తనాలకంటే అధిక దిగిబడిని ఇవ్వడమేకాక, చీడపీడలు పంటకు ఆశించవని, రసం పీల్చే పురుగులు పట్టదని, అంతే కాకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ...