Warangalvoice

విగ్రహ నిర్వాహకులకు అవగాహన సదస్సు

వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని వివిధ గ్రామాలలోని గణ పతి విగ్రహ నిర్వాహకులతో ఎస్సై అశోక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, విద్యుత్ అనుమతులు సౌండ్ సిస్టం ఏర్పాటు, భద్రత చర్యలు గురించి కమిటీ నిర్వాహకులకు వివరించారు.ఈ సదస్సులో ఏఎస్ఐ,కానిస్టేబుల్,గణపతి విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *