Warangalvoice

ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ :నగరంలోని కుమార్ పల్లి లో శ్రీ వారహి హోటల్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో గురువారం  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి మాట్లాడుతూ వారహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క హోటల్ లో ఏసీ మల్టీ క్యూసిన్,ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంకెట్ హల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే కేటరింగ్ సేవలు కుడా అందజేస్తున్నారని అన్నారు.ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హోటల్ సిబ్బంది, బీజేపీ నాయకుడు బైరి శ్రవణ్, ఎర్రోజు సారిక,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *