
హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం
మహిళా రిజర్వేషన్లపై పిడికిలి బిగింపు జంతర్మంతర్ వద్ద దీక్షను ప్రారంభించిన ఏచూరి మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో…