Warangalvoice

Springspree Event Wil Be Start In Warangal Nit From Tommarrow

SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం

SpringSpree | వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. వరంగల్ వాయిస్,  హనుమకొండ  : వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక…

Read More
Brs Working President Ktr Responds On Slbc Tunnel Accident And Cm Revanth Reddy Takes Full Responsibility

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం…

Read More
Rescue Operation Continuing At Slbc Tunnel Nagarkurnool

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్‌ (పంజాబ్‌), సన్నీసింగ్‌ (జమ్ముకశ్మీర్‌), మనోజ్‌ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్‌, సంతోష్‌ జట్కా ఇరాన్‌ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం…

Read More
A Mysterious Disease Hits Poultry Farms In Konnur Madanapuram Mandal Wanaparthy District In Telangana

Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి

Mysterious disease | బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. Mysterious disease : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ (Bird Flu)…

Read More
A Farmer Protest At Gandhi Bhavan For Crop Loans

Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..

Gandhi Bhavan | కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో.. రేవంత్ స‌ర్కార్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. అవ‌కాశం ఉన్న చోట రైతులు…

Read More
Omar Abdullah Takes Delhi Metro Ride Says Not Driving Again

Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం

Omar Abdullah | జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు….

Read More
Lawyer Suffers Heart Attack While Pleading Case In Telangana High Court

తెలంగాణ‌ హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు

తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం నెల‌కొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా ఓ న్యాయ‌వాది గుండెపోటుకు గుర‌య్యాడు. కోర్టు హాలులోనే న్యాయ‌వాది కుప్ప‌కూలిపోయాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌డ్జి, ఇత‌ర న్యాయ‌వాదులు.. బాధిత న్యాయ‌వాదిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే న్యాయ‌వాది మృతి చెందిన‌ట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయ‌వాదిని వేణుగోపాల‌రావుగా గుర్తించారు….

Read More
55 Crore People Took A Dip So Far

Maha Kumbh | ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ‘మహా’రద్దీ.. 37 రోజుల్లో 55 కోట్ల మంది పుణ్యస్నానాలు

Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మేళా మరో ఎనిమిది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తాకిడి పెరిగింది. అక్కడ గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకూ…

Read More
BRS_party

BRS Party | మునుపటి ఛరిష్మా వచ్చేనా..!

బీసీ నినాదం ఎత్తుకున్న బీఆర్‌ఎస్‌ స్థానిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం సవాళ్లు విసురుతున్న నేతలు లేకుంటే పార్టీ మనుగడ కష్టమంటున్ననేతలు ఉద్యమ పార్టీ అయిన తమకు తెలంగాణలో తిరుగులేదని విర్రవీగిన బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఎదురుదాడి రాజకీయాలు తప్ప మరోటి కానరావడం లేదు. వివిధ అవినీతి కేసులతో పార్టీ పరువు బజారున పడుతున్న వేళ ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. కేసులనుంచి…

Read More
congress pary

Ministry Expand | నిరాశలో.. ఆశావహులు

ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఉలుకూ..పలుకూ లేని ప్రభుత్వం ఏడాదైనా కనికరించని కాంగ్రెస్‌ అధిష్ఠానం కొత్త ఏడాదిలోనూ తప్పని ఎదురు చూపులు రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది. కీలకమైన శాఖలన్నీ సీఎం రేవంత్‌ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. గత కొన్ని నెలలుగా…

Read More