Warangalvoice

Warangal Voice

రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు

వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ…

Read More
Warangal Voice

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా…

Read More
Warangal Voice

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ…

Read More
Warangal Voice

మాస శివరాత్రి సందర్భంగా రుద్ర హోమం

వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : మాస శివరాత్రి సందర్బంగా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గణపతి రుద్ర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం అన్న పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుండేటి రజిని కుమార్, మార్త దీపక్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More
Warangal Voice

మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?

దగ్గరకొస్తున్న వినాయక చతుర్థిపలు ప్రాంతాల్లో ప్రారంభమైన విగ్రహాల తయారీపీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గుచెరువుల నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగంముందస్తు అవగాహన కల్పించడంలో బల్దియా విఫలంమట్టి విగ్రహాలనే వాడాలంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలుగ్రేటర్‌ తీరును ఎండగడుతున్న పర్యావరణ ప్రేమికులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.. చెరువుల్లోని నీరు కలుషితం అవుతుండడంతో వాటిలో నివసించే జీవ జాతులు అంతరించిపోతున్నాయి.. అందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తామంటూ ప్రతీనబూనాలి…..

Read More
Bhadrakali Shakambari festivities begin in earnest

శాకంబరి శరణం మమ:

అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు 4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణ సేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణ జోరువానలోనూ తరలి వచ్చిన భక్తులు భారీ బందోబస్తు చేసిన పోలీసులు జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో…

Read More
Bhadrakali Temple

సమస్యలు మమ:

‘భద్రకాళి’ సన్నిధిలో అంతా ఆగమాగం సమయపాలన పాటించని సిబ్బంది ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చెప్పుల స్టాండ్‌ ఉన్నా ఉపయోగమే లేదు ప్రసాదాల కోసం ఎండలోనే క్యూ విడిది సౌకర్యాన్ని వినిపించుకోని ఆలయ అధికారులు బిచ్చగాళ్లతో బెంబేలెత్తుతున్న భక్తులు శ్రీ భద్రకాళీ దేవస్థానంలోని అమ్మవారిని తనివితీర దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయ పరిధిలో లెక్కకు మించి సిబ్బంది ఉన్నా ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది…

Read More
Bhadrakali in the order of adversary

విరోధినీ క్రమంలో భద్రకాళి

శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్ర పుష్పాలతో ముగిసింది. అమ్మవారిని విరోధినీమాతగా షోడశీ క్రమాన్ని అనుసరించి వహ్నివాసినిగాను అలంకారం జరిపి పూజారాధనలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రావీణ్య ఆలయాన్ని సందర్శించారు.-వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌

Read More
Bhadrakali Amma is in the 'Kulla' order

‘కుల్లా’ క్రమంలో అమ్మవారు

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారిని ‘‘కుల్లా’’ క్రమంలో అలంకరించారు. ‘‘కుల్లా’’ భూమిని ఉద్ధరించిందని, అందుకే అమ్మవారిని ‘కుల్లా’గా పిలుస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. నారాయణమూర్తిలోని వారాహి శక్తియే ఈ కుల్లా మాత అని పేర్కొన్నారు. అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి అనిల్‌ రాజార్‌, ఎంపీ ఓంప్రకాష్‌ మాధుర్‌ , మాజీ ఎమ్మెల్యే…

Read More
Bhadrakali in Kapalini ornamentation

కపాలినీ అలంకారంలో భద్రకాళి

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు రెండో రోజు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారు కపాలినీ అలంకారంలో దర్శనమిచ్చారు. వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More