Warangalvoice

Author: Sahith Gaddam

KTR | ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎంను గౌర‌వించాను : కేటీఆర్
Top Stories

KTR | ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎంను గౌర‌వించాను : కేటీఆర్

రాష్ట్రంలో ఉప్పు - నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌర‌వించాన‌ని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉప్పు – నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌర‌వించాన‌ని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి ఒక్క‌టి చెప్ప‌ద‌ల‌చుకున్నా.. మీరు నేను చెన్నై మీటింగ్‌కు వెళ్లాం. అక్క‌డ మీరు ఒక ప్ర‌తిపాద‌న పెట్టారు. నేను మీ పార్టీ వ్య‌క్తిని కాదు.. ఇక్క‌డ ఉప్పు నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ నేను మిమ్మ‌ల్ని గౌర‌వించి.. మా సీఎం చెప్పిన మాట క‌రెక్ట్ అని 33 శాతం కాదు 36 శాతం ఇవ్వొచ్చ‌ని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే నీవు...
KTR | నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్ర‌హం
Top Stories

KTR | నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్ర‌హం

శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్ర‌యివేటు వ్య‌క్తితో నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్ర‌యివేటు వ్య‌క్తితో నీ బిడ్డ‌నో, నీ భార్య‌నో ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్య‌మం చేసి జైలుకు పోయిండా..? ఏం చేసి పోయిండు ఆయ‌న జైలుకు..? సానుభూతి ఎందుకు..? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్య‌మంలో వ‌రంగ‌ల్ జైలుకు నేను కూడా పోయాను. బ‌రా...
KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగితే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్
Top Stories

KTR | ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగితే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్

ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఏ ఒక్క ఊరిలోనైనా 100 శాతం రుణ‌మాఫీ జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే.. శాశ్వ‌తంగా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స‌వాల్ విసిరారు. శాస‌న‌స‌భ‌లో రుణ‌మాఫీ, రైతుబంధు సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. 18 గంట‌లు ప‌ని చేస్తున్నాన‌ని సీఎం చెబుతున్నాడు. ఒక్క రోజు సెలవు పెట్ట‌కుండా బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తున్నాను. 40 సార్లు కాక‌పోతే 400 సార్లు ఢిల్లీకి పోతా అంటున్న‌డు.. వెళ్లండి.. నిన్ను ఎవ‌రు వ‌ద్ద‌న్న‌రు. బ్ర‌హ్మాండంగా తి...
KTR | ఈ ముఖ్య‌మంత్రిలో అప‌రిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..
Top Stories

KTR | ఈ ముఖ్య‌మంత్రిలో అప‌రిచితుడు ఉన్నాడు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కో చోట ఒక్కో మాట మాట్లాడుతూ అప‌రిచితుడిలా త‌యారైపోయాడ‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌స్టేష‌న్ ప‌నికిరాదు. జీవితంలో అక్క‌డ కూర్చోవాల‌నుకున్నాడు.. కూర్చున్నాడు కాబట్టి కూల్ కావాలి.. ఎందుకింత ఫ్ర‌స్టేష‌నో, ఎందుకింత నిస్పృహ‌నో, ఎందుకింత ఆవేశ‌మో మాకైతే అర్థం కావ‌డం లేదు. ఈ ముఖ్య‌మంత్రిలో ఒక అప‌రిచితుడు ఉన్నాడు. మొన్న ర‌వీంద్ర భార‌తిలో మాట్లాడుతూ.. మ‌మ్మ‌ల‌న్ని ఎవ‌రు న‌మ్ముత‌లేడ...
KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్
Top Stories

KTR: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు.. కేటీఆర్ ఫైర్

KTR: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. అసహాయ మంత్రులుగా మిగిలారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్  ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది.. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోందని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడకపోవడం బాధాకరంగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో కేటీఆర్ చర్చించారు. రాష్ట్ర బడ్జెట్‌ చూస్తే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శి...
Surya Tilak | ఏప్రిల్‌ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!
Latest News

Surya Tilak | ఏప్రిల్‌ 6న అయ్యోధ రామయ్యకు సూర్య తిలకం..!

శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. శ్రీరామ నవమి వేడులకు అయోధ్య సిద్ధమవుతున్నది. నవమి వేడుకల సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రామయ్య ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు. సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదుటిపై పడనున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. నవమి వేడుకల రోజున ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10.40 గంటల నుంచి 11.45గంటల మధ్య ఆరాధన కార్యక్రమాల జరుగనున...
SLBC tunnel | కొనసాగుతున్న సహాయక చర్యలు.. టన్నెల్‌లోకి మరోసారి క్యాడవర్ డాగ్స్
Latest News

SLBC tunnel | కొనసాగుతున్న సహాయక చర్యలు.. టన్నెల్‌లోకి మరోసారి క్యాడవర్ డాగ్స్

దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. వరంగల్ వాయిస్, అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకిని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ 34 వ రోజుకు చేరుకున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటిని నియమించింది. ఆయన ఇక్కడనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆయన సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా కృషి చేస్తున్నాయని, రోజుకు మూడు షిఫ్టులుగా 600...
CAG Report | కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
Top Stories

CAG Report | కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదికను (CAG Report) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం అయిందని తెలిపారు. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంగా పేర్కొన్నారు. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం ఖర్చయిందని తెలిపారు. ప్రభుత్వం అదనంగా రూ.1,11,477 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వేస్ అండ్ మీన్స్ అడ్వా...
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
Top Stories

KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్

అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : అవయ దానానికి తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. శాసనసభలో అవయవదానం బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని చెప్పారు. ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని తెలిపారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మెుదటి సం...
Harish Rao | టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీపై మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్‌రావు కౌంట‌ర్
Top Stories

Harish Rao | టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీపై మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్‌రావు కౌంట‌ర్

ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తాము ఒక్క టీచ‌ర్ పోస్టు కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని నిరూపించ‌గ‌ల‌వా అని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు హ‌రీశ్ రావు స‌వాల్ విసిరారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఒక్క టీచ‌ర్ పోస్టు భ‌ర్తీ జ‌ర‌గ‌లేద‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు స‌త్య‌దూరం మాట‌లు మాట్లాడారు. నేను ఛాలెంజ్ వేస్తున్నా.. బీఆర్‌ఎస్ హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మరో 18 వేల ఉద్యోగాలు గురుకులాల్లో నియామకాలు చేసినం. 26 వేల టీచర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తే ఒక్క‌టి కూడా భ‌ర్తీ చేయ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు మాట్లాడ‌డం స‌రికాదు....