వరంగల్ వాయిస్, కాశీబుగ్గ : కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా 2వ రోజు సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం 60 కిలోల రవ్వ కేసరి ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ వర్ధక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, గుండేటి నరేంద్ర కుమార్, గుళ్ళపల్లి రాజకుమార్, గోరంటల మనోహర్, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, మండల శ్రీరాములు, వంగరి రాంప్రసాద్, దుస్స కృష్ణ, బండారి రాజేశ్వరరావు, వంగరి రవి, ములుక సురేష్, దాసి శివకృష్ణ, కూరపాటి సతీష్, కాశిబుగ్గ వర్తక సంఘం కార్యవర్గ సభ్యులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.