Warangalvoice

Burglary at Constable's house

కానిస్టేబుల్ ఇంట్లో దొంగల బీభత్సం

వరంగల్ వాయిస్, మహబూబాద్ : జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ గా చేసుకొని చోరికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికుంటున్న సుందర్ అనే కానిస్టేబుల్ ఇంట్లో చోరీ చేశారు. తులం బంగారం, రూ.46,000 నగదు దొంగలు అపహరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో నమూనాలు సేకరించడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Burglary at Constable's house
Burglary at Constable’s house

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *